మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక ఆటవిక సమాజంలో ఉన్నామా? అని ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దానికి సమాధానం చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీయేనన్న సంగతి మరచిపోతున్నారు? పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 27 మంది కల్తీ సారా తాగి చనిపోయారంటూ ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు తాము ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామా? అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం తాగిన […]
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలను వక్రీకరిస్తూ, తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఫోర్జరీ వీడియోను ప్రదర్శించిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ప్రెస్మీట్లో వాడిన సెల్ఫోన్, ట్యాబ్లను గురువారం విచారణ సందర్భంగా దేవినేని ఉమా తీసుకురాకపోవడంతో మరోసారి సీఐడీ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. తొలిసారి జారీ చేసిన నోటీసుల్లోనే ఫోన్, ట్యాబ్ తీసుకురావాలని స్పష్టంగా సీఐడీ పేర్కొన్నా.. దేవినేని వాటిని వెంట […]