గుజరాత్లోని రాజ్యసభ ఎన్నికలు వాడీవేడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసి తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తుంది. తద్వారా నాలుగులో మూడుస్థానాలను సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్ట్ కి పంపింది. దీంతో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల రాజకీయం రాజస్థాన్ కు చేరింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజస్థాన్లోని వివిధ రిసార్ట్ ల్లో ఉంచారు. గుజరాత్లోని తమ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్లోని ఒక […]