మరికాసేట్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ముందుకు రాబోతున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు ఆయన దేశ ప్రజలనుద్ధేశించి మాట్లాడబోతున్నారు. సాధారణ అంశమైతే ప్రధాని ప్రెస్మీట్లో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ మీడియా ముందుకు ప్రధాని వస్తారని ముందుగానే వెల్లడించారు. ప్రజలు ప్రధాని మాటలు వినాలన్నదే ఇక్కడ లక్ష్యంగా కనిపిస్తోంది. అంటే ఏదో ముఖ్యమైన విషయమే ఉంటుందన్న అంచనాలు మొదలయ్యాయి. మోదీ ఏం మాట్లాడబోతున్నారు..? దేశ ప్రజలకు ఆయన ఏం చెప్పబోతున్నారు..? అనే ఉత్కంఠ సర్వత్రా […]
ప్రెస్మీట్లో ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు. నిజా నిజాలు, ఆధారాలు అవసరం లేదు. చూపిస్తున్న ఆధారాలు వాస్తవమైనవా..? కాదా..? అనేది మీడియా ప్రతినిధులకు అనవసరం. చెప్పింది రాసుకుని పోవడమే వారి పని. ఆఖరున ప్రశ్నలు అడాలనుకుంటే అడుగుతారు. అంతేకానీ సదరు వ్యక్తి చెప్పిన మాటలు, చూపించిన ఆధారాల్లో నిజమెంత అనేది..? అక్కడ ప్రస్తావనకు రాదు. ప్రెస్మీట్లో చెప్పిన విషయాలు యథాతథంగా మీడియాలో వస్తుంది. అదే మీట్ ది ప్రెస్ కార్యక్రమం అయితే.. క్రాస్ ఎగ్జామిన్ ఉంటుంది. ప్రెస్మీట్లలో రాజకీయ […]
ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార దర్పం చూపిన చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షంలోకి రాగానే ప్రజల పక్షాన నిలబడే నేతగా తనని తాను నిరూపించుకునే ఆత్రుతలో చేసే ఆరోపణలతో నవ్వుల పాలు అవ్వటం గత కొద్ది కాలంగా పరిపాటి అయింది. గతంలో ఇదే పంథాని అనుసరించి కొంత వరకు సత్ఫలితాలు పొందినా సమాజంలో వచ్చిన సాంకేతిక విప్లవం ద్వారా ఇప్పుడు అది కుదరని పని. కానీ చంద్రబాబు నాయుడు వయసు పైబడిన రీత్యానో మరో కారణమో తెలియదు కానీ ఇంకా […]
ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రిటైర్డ్ ఐఏయస్ అధికారి జియన్ రావు అధికార వికేంధ్రీకరణ, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అంశాలపై తాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక లో విశాఖపట్టణం రాజధానిగా పనికిరాదంటూ సూచించినట్టుగా ఈ ఉదయం నుండి కొన్ని చానెళ్లలో ప్రసారమౌతున్నవార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి, అధికార వికేంధ్రీకరణలో భాగంగా కార్యనిర్వాహక రాజధాని ని విశాఖపట్టణంలో ఏర్పాటు చెయ్యాలని తమ కమిటీ ప్రభుత్వానికి సూచించిందని, దానిలో భాగంగా ప్రభుత్వ […]