పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. అధికారం నిలబెట్టుకునేందుకు తృణముల్ కాంగ్రెస్, తొలి సారి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ పోటా పోటీ రాజకీయాలు చేస్తున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య భౌతిక దాడులు జరుగుతుండగా.. అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఇరు పార్టీలు నువ్వా..? నేనా..? అన్నట్లు పోరాడుతున్నాయి. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా […]