కంటికి కన్పించిన ఓ క్రిమి నానా పాట్లు పెడుతోంది. దీని భారి నుంచి తోటి మనుషులను కాపాడుకోవడానికి తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా యంత్రాంగం సేవలందిస్తోంది.. ఇటువంటి పరిస్థితుల్లో పౌరుడిగా ఎంత బాధ్యతగా ఉండాలి.. అందులోనూ కాస్తంత అక్షరజ్ఞానం ఉన్న వాళ్ళు ఇంకెంత బాధ్యతగా వ్యవహరించాలి.. తనకు తాను జాగ్రత్తగా ఉండడంతో పాటు.. తోటి వారిని హెచ్చరిస్తూ వాళ్ళు కూడా జాగ్రత్తపడే విధంగా చైతన్య పరచాలి. అంతేగానీ ఇవేమీ పట్టకుండా తమ మానాన తాము తప్పించుకు […]
పది నెలలుగా కరోనా వైరస్ వల్ల సతమతమైన ప్రజలకు.. మరో ముప్పు పొంచిఉన్నట్లు కనిపిస్తోంది. కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా న్యూసై్టయిన్ కేసులు తెలుగు రాష్ట్రాలలోనూ నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్లో వెలుగులోకి వచ్చిన న్యూ స్ట్రెయిన్ వైరస్.. అక్కడ నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చింది. ఇప్పటికే తెలంగాణ, ఏపీలలో బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పలువురు ఈ వైరస్ బారినపడినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఏపీలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ కేసు వెలుగులోకి రాగా. తాజాగా […]