సాగు చట్టాలను రద్దు చేయాలని నాలుగు నెలలుగా నిరసన చేస్తున్నా.. పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సాగు చట్టాల రద్దు కోరుతూ అన్నదాతలు మరోమారు భారత్ బంద్తో కదం తొక్కుతున్నారు. ఇప్పటికే ఒకసారి భారత్ బంద్ను నిర్వహించిన అన్నదాతలు ఈ రోజు మరోమారు భారతావనిని స్తంభింపజేశారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలు.. అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పాండిచ్చెరి, కేరళ మినహా.. మిగతా భారతావనిలో బంద్ జరుగుతోంది. బీజేపీయేతర పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు మద్ధతుగా […]