నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది. ఉదయం నుంచి ఊరించి.. ఉడికిస్తూ వచ్చిన విజయం చివరికి మమత బెనర్జీనే వరించింది. శపథం చేసి మరీ ఆమె తన మాజీ సహచరుడు, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై ఆధిపత్యం ప్రదర్శించారు. 2016 ఎన్నికల్లో 81 వేల భారీ మెజారిటీతో విజయం సాధించిన సువేందును ఆ మెజారిటీ అంతా గల్లంతు చేసి 1200 ఓట్లతో అతన్ని మట్టి కురిపించడం ద్వారా రాష్ట్రంలో పార్టీ విజయాన్ని పరిపూర్ణం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ బీజేపీపై […]