టీచర్ ఉద్యోగాల కుంభకోణంలో మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం వీడలేదు. ప్రభుత్వం గానీ, తృణమూల్ కాంగ్రెస్ గానీ ఈ స్కాంతో తమకెలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ED అధికారులు అరెస్ట్ చేసిన వెంటనే పార్థ ఛటర్జీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయించారు. కానీ నాలుగుసార్లు ఫోన్ చేసినా ఆవిడ తీయలేదు. ఛటర్జీని మమత దూరం పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో సరైన సమయంలో పార్టీ నుంచి ఒక […]
పెగాసస్ స్పైవేర్ కొనుగోలు అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేశారని ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసీపీ, టీడీపీల మధ్య వాడివేడిగా మాటల తూటాలు పేలుతున్నాయి. తమపై నిఘా పెట్టారని, తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఫిర్యాదులు చేసింది. ఇప్పుడు స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతనే.. బాబు బండారం […]
రాజకీయాల పరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. దేశ రక్షణకు సంబంధించిన అంశంలో దేశంలోని పార్టీలన్నీ ఒకేతాటిపై నిలిచాయి. దేశం మొత్తం మోదీతోనే ఉందన్న సందేశాన్ని చైనాకు పంపాయి. సరిహద్దులో భారత, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశాన్ని శుక్రవారం నాడు నిర్వహించారు. దాదాపు 20 ప్రధాన పార్టీలకు చెందిన నేతలు సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరె న్స్ లో ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ… చైనా బలగాలు […]
పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య తరచుగా మాటల యుద్ధం నడుస్తుంది. కరోనా కేసుల సంఖ్యను బెంగాల్ తక్కువగా చూపిస్తుందని అమిత్ షా ఆరోపిస్తే, కేంద్రం విధించిన లాక్డౌన్ వలన తాము ఆర్థికంగా నష్టపోయినట్లు సీఎం మమత ప్రత్యారోపణలతో విరుచుకుపడింది. తాజాగా 13 గుర్తు తెలియని మృతదేహాల దహన సంస్కారాలకు సంబంధించి వైరల్గా మారిన ఒక వీడియో […]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీని ఫైర్ బ్యాండ్ ముఖ్యమంత్రి అంటారు. కేంద్ర ప్రభుత్వంపైన, బిజెపిపైన ముక్కుసూటి విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రుల్లో ఆమె ఒకరు. అయితే ఆమె ప్రతిపక్షాలపై ఎలా అయితే ఉంటారో…సొంత పార్టీ నేతలు పట్ల కూడా అలానే వ్యవహరిస్తారు. ఇటివలి మమతా బెనార్జీ సొంత పార్టీ కార్యకర్తలను, నాయకులను పట్టుకొని దుమ్ము దులిపేసింది. కరోన వైరస్ (కోవిడ్-19) సహాయక చర్యల్ని, ఆంఫన్ తుపాను సహాయక చర్యలకు రాజకీయ రంగు పులమడంపై […]
కరోనా వైరస్ ప్రభావంపై రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతుంది. ఆయా రాష్ట్రాలలో కరోనా వ్యాప్తి,లాక్డౌన్ అమలు చేస్తున్న తీరు గురించి చర్చిస్తున్నారు.అయితే ఇవాళ్టి ఐదవ సమావేశంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శల బాణాలు సంధించారు. బెంగాల్ సీఎం దీదీ మాట్లాడుతూ కరోనా అంశంపై కేంద్రం రాజకీయాలు చేస్తుందని రాష్ట్రాల మధ్య వివక్ష చూపుతోందని ఆరోపించారు. […]
పశ్చిమబెంగాల్లో ఢీ అంటే ఢీ అంటున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఓ పాట విషయంలో ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. వివాదానికి కారణమైన ఆ పాట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాసింది కావడం విశేషం. మహమ్మారి కరోనా పై అవగాహన కల్పించేలా సీఎం మమతాబెనర్జీ ఓ పాట రాశారు. ఆ పాటను విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి […]
లాక్ డౌన్ మద్యం ప్రియుల పాలిట శాపంగా మారింది. చుక్క వేయనిదే రోజు ప్రారంభం కానీ వారికి, రోజు ముగియని వారికి చుక్కలు చూపిస్తోంది. నిత్యావసరాలు, కూరగాయలు, మందుల దుకాణాలు మినహా మిగతా అన్ని వ్యాపార, వ్యవహారాలకు లాక్ డౌన్ వర్తిస్తోంది. ఫలితంగా మద్యం దుకాణాలు, బార్లు మూతపడ్డాయి. మద్యానికి అలవాటు పడిన మందుబాబులు మందు ను కూడా నిత్యావసర వస్తువుల జాబితాలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది మత్తు దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. మానసిక వైద్యశాలలు […]
పీకే త్వరలోచట్టసభలకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నుంచి హామీ కూడా వచ్చింది ..ఏంటీ పీకే పవన్ కళ్యాణ్ చట్టసభలోకి వెళ్తున్నారా .??ముఖ్యమంత్రి ఒప్పుకున్నారా ..ఏ ముఖ్యమంత్రి?? జగనా ??కేసీఆరా ..ఎవరు..అదేనా మీ డవుట్ ..ఆగండి ..ఆగండి . మీరనుకుంటున్న పవన్ కళ్యాణ్ కాదు ..పీకే అంటే ప్రశాంత్ కిశోర్… రాజకీయా వ్యుకర్త, పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీల విజయం వెనుక కీలకపాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రాజ్యసభకు వెళ్లనున్నారు. గతంలో గుజరాత్ లో బిజెపి […]