మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేని ఎమ్మెల్సీగా నియమించాలని రాష్ట్ర కేబినెట్ గవర్నర్ను కోరింది. ఈ రోజు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదాపడిన నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కోరింది. నేటి కేబినెట్ భేటీకి అధ్యక్షత వహించకుండా ముఖ్యమంత్రి ఉద్ధవ్ దూరంగా ఉన్నారు. అనేక నాటకీయ పరిణామాల […]