రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్,పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. గురువారం విలేకరులతో ఢిల్లీ ముఖ్యమంత్రి,ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ సిద్ధూ తమతో కలిసి పని చేస్తే సంతోషంగా ఉంటుందని,”ఆయనకు స్వాగతం” అని వ్యాఖ్యానించారు.పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్లో చేరికపై సిద్ధూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరుపుతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల నుండి వార్తలు వెలువడుతున్నాయి.కేజ్రీవాల్ చేసిన […]
కరోనా వైరస్ ను కట్టడి చేసే నేపథ్యంలో దేశంలో గత మూడు వారాలుగా లాక్ డౌన్ అమల్లో ఉంది. నిత్యవసర వస్తువులు, అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. రోజువారీగా పని చేసుకునే వారి బతుకులు చ్ఛిన్నాభిన్నం అయిపోయాయి. కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు జీవులు ఆదుకునేందుకు వీలైనంత మేర సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలతో పాటు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రోజు ఆటో […]
దేశ రాజధాని అయిన ఢిల్లీలో పటిష్ట భద్రత నడుమ పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా 190 కంపెనీల కేంద్ర పారామిలటరీ దళాలు, 42 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్న షహీన్ బాగ్ తోపాటు ఐదు పోలింగ్ కేంద్రాలను సున్నిత కేంద్రాలుగా గుర్తించారు.. 3141 పోలింగ్ కేంద్రాల్లో 144 కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించి అదనపు బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసారు. మొత్తం 70 సీట్లకు జరిగే ఎన్నికల్లో 672 మంది […]
మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణమైన ఘటనలను నివారించటానికి కఠినమైన చట్టాలు అవసరమని భావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దిశ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై కేసు నమోదైన తరువాత కంక్లుజివ్ ఎవిడెన్స్ ( బలమైన సాక్ష్యాలు) ఉంటే 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి 21 రోజుల్లో శిక్ష పడేలా ఈ బిల్లు రూపోందించారు. అలాగే సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులకు దిగితే మొదటిసారి 2 […]