అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే ఆధారాలుంటే అరెస్టులు చేయాల్సిందే అంటూ బిజెపి స్పష్టం చేసింది. ఇఎస్ఐలో జరిగిన భారీ కుంభకోణంలో మాజీ మంత్రి, ఎంఎల్ఏ అచ్చెన్నాయుడును ఏసిబి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ప్రతిపక్షాల నేతల నుండి మద్దతు కూడగట్టుకునేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నాడనటంలో సందేహం లేదు. అయితే అచ్చెన్న అరెస్టును కమలం పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమర్ధించాడు. కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్న పాత్రపై ఆధారాలుంటే అరెస్టు చేయాల్సిందే అని […]
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సంక్షేమ పాలన అందించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచారు. అన్ని వ్యవస్థల బలోపేతానికి కృషి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డారు. అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చిన వాటిని పక్క పెట్టి ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగారు. అవినీతి పాలనకు చరమగీతం పాడారు. సామాజిక న్యాయానికి బాటలు వేశారు. ప్రాథమిక రంగాలైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టారు. పారిశ్రామిక, […]
ఏడాది జగన్మోహన్ రెడ్డి పరిపాలన భేష్షుగ్గా ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ చెప్పటం గమనార్హం. కేంద్ర నాయకులేమో జగన్ పరిపాలనను అభినందిస్తుంటే రాష్ట్ర నాయకులు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. జగన్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపుగా వెళుతోందంటూ చెప్పాడు. ఇదే సమయంలో జగన్ పై బురద చల్లటమే టార్గెట్ గా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ యాగీ చేస్తున్న విషయం […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కోడలు మృతి చెందినట్లు తెలుస్తుంది. కన్న లక్ష్మీనారాయణ కుమారుడు ఫణింద్ర భార్య సుహారిక హైద్రబాద్ మాదాపూర్ లోని మీనాక్షి టవర్స్ లో ఉన్న స్నేహితురాలి ఇంటికి వేళ్ళి అక్కడ కుప్పకూలినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమెను హుటాహుటిన రాయదుర్గం ఏఐజీ ఆసుపత్రికి తరలించబోతుండగా మార్గమధ్యం లో ఆమే మృతిచెందినట్టు ఆసుపత్రి వర్గాలు చెప్పినట్టు తెలుస్తుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు ఆమే మృతిని అనుమానాస్పద మృతిగా […]
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వ్యవహారం చూస్తుంటే కావాలనే వైసీపీ నేతలకు, సోషల్ మీడియా కార్యకర్తలకు టార్గ్ట్ అవుతున్నారనే సందేహం వస్తోంది. ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీ నారాయణ సామర్థ్యంపై భారీ అంచనాలు పెట్టుకున్న బీజేపీ అధిష్టానం ఆయన్ను కమలం రాష్ట్ర సారధిగా నియమించింది. అయితే.. కన్నా సామర్థ్యం ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత ఫలితాల్లోనూ తేలిపోయింది. బీజేపీ అధిష్టానం ఎన్నికల ఖర్చుల కోసం పంపిణ పార్టీ నిధుల గోల్మాల్తోపాటు ఒక్క సీటు కూడా […]
విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తోందంటూ చంద్రబాబునాయుడుతో సహా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ ఉత్త డొల్లే అని తేలిపోయింది. తాజాగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించిన లెక్కల కారణంగా విద్యుత్ బిల్లుల ఆరోపణల్లో డొల్లతనం బయటపడింది. లాక్ డౌన్ కారణంగా కుటుంబసభ్యులందరూ ఇంట్లోనే ఉన్న కారణంగా విద్యుత్ వినియోగం పెరగటంతో బిల్లులు పెరిగాయని అధికారులు చెప్పినా వినకుండా ప్రతిపక్షాలు కావాలనే గోల చేస్తున్నాయి. ఇంతకాలం నోటిమాటగా చెప్పిన వివరాలనే అధికారులు ఇపుడు లెక్కలతో సహ వివరించారు. ఉన్నతాధికారులు ఇచ్చిన […]
ఆంధ్రప్రదేశ్ బీజేపీ రథసారథి కన్నా లక్ష్మీ నారాయణ తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. విద్య, ఉద్యోగాల్లో ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్యూఎస్) రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న పీజీ మెడికల్ అడ్మిషన్లకు ఈడబ్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరారు. ఆర్థికంగా బలహీన వర్గాల వారికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఈడబ్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయకపోవడం సరికాదన్నారు. దీని వల్ల ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలు నష్టపోతున్నారని కన్నా ఆవేదన వ్యక్తం […]
ఏ విషయంలో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేసింది పెద్దగా లేదు. రెండు పార్టీలో పొత్తులు పెట్టుకున్నట్లు చాలా ఆర్భాటంగా ప్రకటనలు చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం కూడా రెండు పార్టీలు కలిసి చేసిందే లేదు. పైగా ఏ పార్టీకాపార్టీనే కార్యక్రమాలను విడివిడిగా చేసుకుంటున్నాయి. ఇక తాజాగా కమలనాధుల వ్యవహారం చూస్తుంటే జనసేనతో దూరమైపోయినట్లేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి […]
ఏపీ బీజేపీ అధ్యక్షుడికి పరిస్థితులు అంత సానుకూలంగా కనిపించడం లేదు. తొందరపాటు తో చేసిన కొన్ని పనులు చివరకు ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి. చివరకు అవి పార్టీలోనూ, ప్రజల్లోనూ పలుచన అయ్యేందుకు కారణం అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ మీద బీజేపీ నేతలే కొందరు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే ఆయన తీరు బీజేపీని తీవ్రంగా నష్టపరుస్తోందని వారు మధనపడుతున్నారు. ఇప్పటికే అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు. చివరకు […]
కన్నా..కాణిపాకం ఎప్పుడొస్తావ్.. అంటూ ఓవైపు విజయసాయిరెడ్డి కవ్విస్తున్నారు. రెండో వైపు నిరాధారంగా, అధిష్టానం అనుమతి లేని విమర్శలు ఇక చాలించాలని కేంద్రం నుంచి కట్టడి చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కుతకుతలాడిపోతున్నట్టు కనిపిస్తోంది. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న కన్నాకి ఇది కష్టకాలంగా భావిస్తున్నారు. టీడీపీ నేతలను, సుజనా చౌదరి వంటి వారిని చూసి చెలరేగిపోతే చివరకు సైలెంట్ కావాల్సిన పరిస్థితి వస్తుందనే అభిప్రాయం బలపడుతోంది. బీజేపీ అధిష్టానం తాజా […]