ప్రశాంత్ కిషోర్, ఈ పేరు భారతదేశ రాజకీయ సర్కిల్స్ లో తెలియని వారు ఉండరు, తన వ్యూహ చతురతతో ప్రత్యర్ధి పార్టీలను మట్టి కరిపించగల జట్టి గా చూస్తారు,అనేక జయాలు, అతికొద్ది అపజయాలతో దూసుకుపోతున్న ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత తన రాజకీయ ప్రస్థానం జే.డి.యు పార్టీ నుండి ప్రారంభించారు. నితీష్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న ఆ పార్టీకి ఉపాధ్యక్షుడి హోదాలో సేవలు అందించారు. అయితే కొంత కాలంగా జే.డి.యు మిత్ర పక్షంగా ఉన్న బి.జే.పి పై […]