ఆగస్ట్ 2-15 మధ్య సోషల్ మీడియాలో ‘త్రివర్ణసను ప్రొఫైల్ పిక్చర్గా ఉపయోగించి “హర్ ఘర్ తిరంగా”ను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రధాని కోరారు. ప్రధాని మోడీ ఈరోజు తన సోషల్ మీడియా ఖాతాలలో డీపీ అంటే డిస్ ప్లే పిక్చర్ గా “తిరంగా” (త్రివర్ణ పతాకం, జాతీయ జెండా)గా మార్చారు. అందరికీ అదే విధంగా చేయమని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “ఇది ఆగస్టు 2వ తేదీ ప్రత్యేకం. మనం ఆజాదీ కా […]