బిహార్లో పోలింగ్కు సమయం దగ్గరపడడంతో అన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తున్నాయి. మార్పు పత్రం – 2020 పేరుతో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. నిరుద్యోగ భృతి 1500, పది లక్షల ఉద్యోగాలు, చిన్న, మధ్యతరహా కమతాలు ఉన్న రైతులకు రుణమాఫీ, వ్యవసాయ విద్యుత్ బిల్లులో 50 శాతం రాయితీ, బాలికలు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఇంటర్లో 90 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థినికి స్కూటీ తదితర హామీలతో […]
కరోనా విపత్తు సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత రాయితీ బకాయిలను సోమవారం విడుదల చేసింది. రిస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా మే నెలలో రూ.450 కోట్లను మే నెలలో విడుదల చేయగా, ఈ రోజు రూ.512 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. దాదాపు లక్ష సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2014–15 నుంచి గత సర్కారు రూ.827.5 […]
ఇచ్చిన మాట ప్రకారం కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా సరే.. కాపుల సంక్షేమం కోసం సీఎం జగన్ ‘‘వైఎస్సార్ కాపు నేస్తం’’ పథకాన్ని ఈ రోజు ప్రారంభించారు. కాపుల్లో 45 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఐదేళ్ల పాటు 75 వేల […]
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయి రెండో ఏడాది లోకి అడుపెట్టి 20 రోజులు దాటింది. మొదటి ఏడాదిలోనే ఊహకందని సంక్షేమ పథకాలను అమలు చేసి ముఖ్యమంత్రి జగన్ నూటికి నూరు శాతం మార్కులు పొందారు. లాక్ డౌన్ కాలంలోనూ ఇటు కరోనా నేపథ్యంలో చర్యలు చేపడుతూనే.. అటు పాలనా పరమైన నిర్ణయాలు అమలు చేస్తూనే ఉన్నారు. లాక్ డౌన్ 5.0 సడలింపులు మొదలైనప్పటి నుంచీ.. పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టాల్సిన మరిన్ని కార్యక్రమాలపై దృష్టి […]
మన చేనేతలు ప్రపంచ కీర్తి కిరీటాలు గెలుచుకున్నారు. అగ్గిపెట్టిలో పట్టేంత చీరలు నేసిన ఘనత మన నేతన్నలది. మంగళగిరి , వెంకటగిరి, ధర్మవరం చేనేతలు జగతినే జయించిన చరిత్ర మనది. నరం నరం పోగుచేసి నాణ్యమైన నూలు నేసి అందమైన చీరగా అందించిన కీర్తి మనది. ఇంతటి కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు శ్రమ నైపుణ్యాలు గల ఏకైక పరిశ్రమ చేనేత పరిశ్రమ. వ్యవసాయం తరువాత అతి పెద్ద పరిశ్రమ ఇదే. దేశ విదేశి స్థాయలలో ఎన్నో […]
పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో అడుగు వేయబోతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, పరిపాలన, సంక్షేమ పథకాల అమలును తెలుసుకునేందుకు, ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు సీఎం జగన్ ఆగస్టు నుంచి రాష్ట్రంలోని గ్రామాల పర్యటన చేపట్టనున్నారు. రచ్చ బండ తరహాలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రజలతో నేరుగా సమావేశం కానున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు అందుతున్న తీరు, స్థానిక సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకోనున్నారు. ఆగస్టులో గ్రామాల పర్యటన […]
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనకడుగు వేయడంలేదు. ముఖ్యమంత్రి జగన్ తాను ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఆర్ధిక భరోసా అందించే లక్ష్యంతో ఇప్పటికే అనేక మందికి వివిద పథకాల ద్వారా నేరుగా లబ్ది చేకూర్చారు. అయితే ఇప్పుడు తాజాగా తాను మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మరో పథకాన్ని నేడు అమలులోకి తీసుకుని వచ్చారు. […]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆర్థిక పురోగతికి పాటుపడుతుంది. ఆయా వర్గాల ప్రజలకు ఆర్థిక మద్దతును ఇచ్చి..వారిని ముందుకు నడిపిస్తుంది. ఇటీవలి రైతులకు, మత్స్యకారులకు, ఆటోవాలాకు, పుజార్లకు, పాస్టర్లకు, ముస్లిం పెద్దలకు, చేనేత కార్మికులకు ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక మద్దతు కల్పించింది. నేరుగా వాళ్ల అకౌంట్స్ లో నగదు జమ చేసి ఆర్థిక మేథావులు, ఆర్థిక వేత్తల ఆలోచనలు ఆచరణలో పెట్టారు. ఇప్పుడు షాపులున్న రజకులు, […]
కరోనా వైరస్ కారణంగా దేశ,రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ వెనుకపడింది. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం మాత్రం ప్రజా సంక్షేమ పథకాలను అమలుచేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. బడుగు వర్గాల వారికి మేలు చేకూర్చే పథకాలను ప్రారంభిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ‘జగనన్న చేదోడు’ పధకాన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఆన్లైన్ ద్వారా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. జగన్ ప్రభుత్వం అమలు […]
అర్హతే ఆధారంగా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ రోజు స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ఈ మేరకు కలెక్టర్లకు పలు కీలక సూచనలు చేశారు. పథకాలు ప్రజలకు అందిచడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని కోరారు. అర్హత ఉండి పథకం రాలేదనే మాట ప్రజల నుంచి వినిపించకుండా ఉండేలా అమలు చేయాలని పేర్కొన్నారు. నిర్ణీత గడువులో పథకాలు అందించాలని సీఎం జగన్ […]