జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోన్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ దూకుడు పెంచారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఎలాగైనా ఈ సారి మూడు కార్పొరేషన్ల (ఢిల్లీ నార్త్, ఈస్ట్, సౌత్)ను కైవసం చేసుకోవాలని వ్యూహాలకు పదును పెట్టారు. అయితే ఆప్ జోరును అంచనా వేసిన బీజేపీ.. తన అధికారాన్ని ఉపయోగించి ఎన్నికలు వాయిదా పడేలా చేసింది. మూడు కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్న తరుణంలో.. ఆయా కార్పొరేషన్లను విలీనం […]