జమిలి ఎన్నికలను నిర్వహించాలన్న అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. నాటి నుంచీ పలు రాష్టా్ట్రలలో ఈ ప్రస్తావన జోరుగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో కూడా పలు పార్టీల నేతలు జమిలి ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉండాలని పలు సందర్భాల్లో సూచిస్తున్నారు. ఈ ప్రచారక్రమంలో సీఈసీ ప్రకటన సంచలనంగా మారింది. దేశమంతటా లోక్సభ, శాసనసభలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. సోమవారం ఓ […]