ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన రోజు నుండి రాష్ట్రంలో రాజధాని నిర్ణయంపై ప్రభుత్వాలు పలు కమిటీలు వేస్తు వస్తున్నారు. శివరామ కృష్ణన్ కమిటి, మంత్రి నారాయణ కమిటిని గత ప్రభుత్వ హయాంలో నియమిస్తే కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం జీ.యన్ రావు కమిటి, బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ ని రాజధాని పై అధ్యయనం చేయటానికి నియమించింది. అయితే ఈ కమిటీలపై వాటి విశ్వసనీయతపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా బోస్టన్ గ్రూప్ పై పొర్చుగల్ […]