పిలిచి టిక్కెట్ ఇస్తామన్నా వద్దంటున్న క్యాడర్ బొబ్బిలి సంస్థానంలో ఇంతకన్నా దారుణమైన, దయనీయమైన పరిస్థితులు ఉండవేమో.. చిటికేస్తే వచ్చి నాయినా అంటూ వంగుని నిలబడే అభిమానులు ఇప్పుడు దూరం దూరం జరిగిపోతున్నారు.. పిలిచి టిక్కెట్ ఇస్తామన్నా వద్దు నాయినా అని జారుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బొబ్బిలిలో అన్ని సీట్లలో అభ్యర్థులను నిలబెట్టడమే కష్టం అయింది. అంతలోనే ఎంత మార్పు.. అవును… బొబ్బిలి సంస్థానాధీశుడు ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు 2009, 2014 లో కాంగ్రెస్స్ తరఫున ఎన్నికై […]