బీజేపీతో దశాబ్దాల కాలం పాటు ఆప్త మిత్రులుగా కొనసాగిన శివసేన ఇప్పటికే బిజెపితో విభేదించి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలని జేడీయూ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉన్నట్లు కనబడుతుంది. తాజాగా ఎన్ఆర్సీ ఆందోళనలు దానికి మరింత ఆజ్యంపోశాయి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యన్నార్సీ ని ఎట్టి పరిస్థుల్లోనూ తమ రాష్ట్రం లో అనుమతించబోమని బహిరంగంగానే […]