తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. జనగాం ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి, నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్లకు వైరస్ సోకిందని నిర్థారణ అయింది. వీరిద్దరూ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఓఎస్డీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈటెల హోం క్వారంటైన్లోకి వెళ్లారు. లాక్డౌన్ సమయంలో తెలంగాణలో వైరస్ నియంత్రణలోకి వచ్చినట్లు కనిపించగా.. ఆ తర్వాత లాక్డౌన్ సడలింపులతో వైరస్ వ్యాప్తి […]