శాసనమండలిలో మాట్లాడటానికి ఎటువంటి పాయింట్లు లేనపుడే పనికిమాలిన విషయాలపై టిడిపి మాట్లాడుతున్నట్లు, గోల చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే సభలో జరగాల్సిన పనేదో చూడకుండా మంత్రుల గడ్డాలపై టిడిపి సభ్యుడు నాగ జగదీశ్వర్ లేవనెత్తిన అంశమే నిదర్శనం. అనవసరంగా ఓ పనికిమాలిన అంశాన్ని లేవనెత్తి చివరకు మంత్రుల సమాధానంతో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయ్యింది. అసలేమి జరిగిందంటే మండలిలో చర్చించాల్సిన అంశాలు అనేకం ఉండగా అన్నింటినీ వదిలిపెట్టి టిడిపి సభ్యుడు జగదీశ్వరరావు మాట్లాడుతూ ’గడ్డాలు పెంచుకుని మంత్రులు […]
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గందరగోళం కొనసాగుతోంది. బిల్లులు ప్రవేశపెట్టే క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పంతాలకు పోతుండడంతో సభలో కార్యకలాపాలు ముందుకు సాగడంలేదు. పలుమార్లు సభ వాయిదా పడినా మార్పు రాలేదని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం ద్రవ్య వినిమయ బిల్లును ముందు సభలో ప్రవేశపెట్టాలని అధికార వైసీపీ పట్టుబడుతుండగా. ముందు సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. మండలిలో ఇరు […]
ఇరిగేషన్ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అతి తెలివి చూపిస్తున్నాడా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. దేవినేని వైఖరి ఎలాగుందంటే కిందపడ్డా తమదే పై చేయి అన్నట్లుగా ఉంది ఆయన మాటలు. పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులు అనే అంశంపై మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కు దేవినేని కి మధ్య వివాదం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు 70 శాతం పనులు కాకుండానే అయిపోయినట్లు టిడిపి చెప్పుకుంటోందంటూ అనీల్ ఆరోపించారు. […]
నీటిపారుదల ప్రాజెక్టుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం మళ్లీ ప్రారంభమైంది. పొతిరెడ్డిపాడు అంశం కేంద్రం మొదలైన ఈ మాటల పర్వం రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపైకి మళ్లింది. పోలవరం ప్రాజెక్టును తమ హయాంలో 70 శాతం పూర్తయిందని, వెలుగొండను పూర్తి చేశామని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడగా.. ఇరిగేషన్ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేశామని చెప్పుకుంటున్న […]
టిడిపి నేతలు అవాకులు చవాకులు పేలితే ప్రస్తుతమున్న 23 సీట్ల సంఖ్య ఈసారి మూడుకు పడిపోతాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జోస్యం చెప్పారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్..టిడిపి నేతలపై ఫైర్ అయ్యారు. కమ్మ వారితో పెట్టుకుంటే లేచి పోతారు అన్న రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యలపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలతో పెట్టుకొని ఎవరు లేచిపోయారో అందరికీ తెలుసన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ,దళితుల పిల్లల అభ్యున్నతిని టీడీపీ అడ్డుకుంటూ..సీఎం జగన్మోహన్ […]
దేశంలో ఇప్పుడు అనేక చోట్ల కరోనా అనుమానితుల క్వారంటైన్ పెద్ద సమస్యగా మారుతోంది. అందరినీ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ఎంతగా చెబుతున్నా కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఆంక్షలు అధిగమిచి రోడ్డు మీదకు వచ్చేవారు కొందరైతే, అనుమానితులుగా ఉండి కూడా క్వారంటైన్ కేంద్రాలకు రావడానికి నిరాకరిస్తున్న వారి సంఖ్య కూడా పెద్దగానే ఉంది. ఇదే ఇప్పుడు చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది. అనేకమార్లు విన్నవించినా పట్టించుకోని అలాంటి వారిపై హత్యాయత్నం కేసులు కూడా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే పరిస్థితి […]
కరోనా నేపథ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన వేల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ప్రకటించాక నెల్లూరులో వాటి అమలు తీరును గమనించటానికి సిటీ ఎమ్మెల్యే & ఇరిగేషన్ మినిష్టర్ అనిల్ కుమార్ యాదవ్ , రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా నెల్లూరు పట్టణంలో పర్యటించారు . టౌన్ లో ఉన్న ఉన్న పాఠశాలల్లో విశాల ప్రాంగణం ఉన్న వాటిని ఎంచుకొని ప్రతి వార్డ్ కి రెండు […]
గత కొంతకాలం గా నందికొట్కూరు వైసిపిలో ఎమ్మెల్యే ఆర్ధర్, నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరడంతో ఈ పంచాయితీ పలుమార్లు పార్టీ అధిష్టానం వద్దకు కూడా చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల నందికొట్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి సంబంధించి ఈ రెండు వర్గాల మధ్య మరోసారి విబేధాలు భగ్గుమనడంతో పార్టీ అధిష్టానం ఈ అంశంపై సీరియస్ గా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్ధర్ ఈరోజు […]
సోమవారం కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైసిపి సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థ రెడ్డి జన్మదిన వేడుకల్లో సిద్దార్ధ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జిల్లా వైసిపి నేతల ఫోటోలు లేకపోవడంపై ఇప్పుడు కర్నూల్ జిల్లా నాయకులు, కార్యకర్తల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. ఇటీవల సిద్దార్థరెడ్డి వర్గానికి స్థానిక ఎమ్మెల్యే ఆర్ధర్ వర్గానికి మధ్య విబేధాలు తారాస్ధాయికి చేరాయి. వలాంటీర్ల ఎంపిక మొదలు బదిలీలు, చిన్న చిన్న కాంట్రాక్ట్ వర్క్స్ అన్ని ఎమ్మెల్యే ఆర్ధర్ వర్గానికే […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.అనిల్ కుమార్ యాదవ్ గత రెండురోజుల నుండి పోలవరంలో పర్యటిస్తూ ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తున్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం 2021 నాటికల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి పేర్కొన్నట్టు పోలవరం నిర్మాణం 2021-22 ఆర్ధిక సంవత్సరం నాటికి నిజంగా పూర్తి అవుతుందా అనే సందేహం రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా నెలకొని వుంది. ప్రాజెక్ట్ పురోగతి పై […]