తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో గెలుపుపై అధికార వైసీపీ ఆది నుంచి ధీమాగా ఉంది. మెజారిటీపైనే ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. టీడీపీ, బీజేపీలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పోరాడాయి. అయితే తిరుపతి ఫలితం ఎలా ఉంటుందో టీడీపీ అనుకూల మీడియాకు ముందే తెలుసని తాజాగా జరిగిన ఓ ఘటన ద్వారా అర్థమవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ఓ చర్చను చేపట్టింది. […]