ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త డిమాండ్ ప్రారంభించారు. లాక్ డౌన్ సమయంలో పేదలకు ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని నిన్నమొన్నటి వరకు డిమాండ్ చేసిన చంద్రబాబు తాజాగా ఆ మొత్తాన్ని పెంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున ఇవ్వాలని తాజాగా డిమాండ్ చేశారు. నిన్న టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన 20 […]