తెలుగుదేశంపార్టీ వాళ్ళకు పొద్దున లేచిందగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై బురద చల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, నారావారి పుత్రరత్నం లోకేష్ ప్రభుత్వానికి లేఖ రాయటం ఇందులో భాగమే. ఇంతకీ లోకేష్ తాజాగా మాట్లాడిందేమంటే మిడతల దండును రాష్ట్రంలోకి రానీయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలట. తాము ఎప్పటి నుండో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నట్లు కూడా లోకేష్ చెప్పటమే విచిత్రంగా ఉంది. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, కాబట్టి […]
పేరుకే జాతీయ పార్టీ కానీ తెలుగుదేశంపార్టీ అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే ఉప ప్రాంతీయ పార్టీగా తన స్ధాయిని తానే దిగజార్చేసుకుంటోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ వ్యవస్ధాపకుడు ఎన్టీయార్ టిడిపిని పెట్టింది ప్రాంతీయపార్టీగానే. అయితే పార్టీని చంద్రబాబునాయుడు హస్తగతం చేసుకున్న తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో టిడిపిని జాతీయ పార్టీగా చెప్పుకుంటున్నాడు. 2014 ఎన్నికల తర్వాత టిడిపి తెలంగాణాలో ఉనికి కోల్పోయి చివరకు ఏపికి మాత్రమే పరిమితమైపోయింది. దాంతో జాతీయ పార్టీ కాస్త మళ్ళీ ప్రాంతీయపార్టీగా మారిపోయింది. అంటే […]
తెలుగుదేశంపార్టీ నాయకత్వం నిర్వహిస్తున్న జూమ్ కాన్ఫరెన్సులు రోజు రోజుకు కామెడిగా తయారవుతున్నాయి. ఆచరణ సాధ్యం కాని కార్యక్రమాలపై చర్చలు జరిపే నెపంతో చంద్రబాబునాయుడుతో పాటు విడిగా టిడిపి నాయకులూ రెగ్యులర్ గా జూమ్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటిదే మరో కాన్ఫరెన్సు కూడా కామెడిగా నిలిచిపోవటమే కాకుండా బెడిసికొట్టింది. ఇంతకీ విషయం ఏమిటంటే మద్యం దుకాణాలు తెరవటంపై చంద్రబాబు రెండో నాల్కల ధోరణితో మాట్లాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయమై టిడిపి నేతలు […]
పై ఫొటో చూస్తే స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాన్ని చంద్రబాబునాయుడు ఎందుకు అడ్డుకున్నాడనే విషయం తెలిసిపోతుంది. పిల్లలకు నాలుగు అక్షరం ముక్కలు అదికూడా ఇంగ్లీషులో నేర్పిస్తే వాళ్ళు జీవితాలైనా బాగుపడతాయన్న ఏకైక ఉద్దేశ్యంతోనే మధ్య, దిగువ మధ్య తరగతి జనాలు కూడా తమ పిల్లలను ఇంగ్లీషుమీడియం స్కూళ్ళల్లోనే చేర్పిస్తున్నారు. ఇక్కడ ఇంగ్లీషుమీడియం స్కూళ్ళంలే ప్రైవేటు స్కూళ్ళు తప్పే మరో మార్గంలేదు. అందులోను ఇంగ్లీషుమీడియం స్కూళ్ళల్లో కూడా మళ్ళీ కార్పొరేట్ స్కూళ్ళనే వేరేగా ఉన్నాయి. […]
శ్రీకాకుళం జిల్లాలోని తెలుగుదేశంపార్టీ నేతల్లో చాలామంది అసలు అడ్రస్సే కనబడటం లేదట. ఎప్పుడైతే కరోనా వైరస్ మొదలైందో అప్పటి నుండే చాలామంది నేతలు పార్టీ క్యాడర్ కు కానీ జనాలకు కానీ అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గాలి స్పష్టంగా కనబడినా సిక్కోలు జిల్లాలో మాత్రం ఓ ఎంపి+రెండు ఎంఎల్ఏ సీట్లను టిడిపి గెలుచుకుందంటే అర్ధమేంటి ? జిల్లాలోని పసుపు పార్టీ మీద జనాల్లో అక్కడక్కడ ఇంకా అభిమానం […]
ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు నేతలు ఎందుకు సమావేశమయ్యారో తెలీక తెలుగుదేశంపార్టీలో టెన్షన్ పెరిగిపోతోంది. ఇంతకీ ఫొటోలో ఉన్నదెవరంటే టిడిపిలోనే ఉంటూ యాక్టివ్ రాజకీయాలనుండి తప్పుకున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి. అలాగే టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపి సిఎం రమేష్. మూడో వ్యక్తి కడప జిల్లా పులివెందులకు చెందిన టిడిపి ఎంఎల్సీ బిటెక్ రవి. ఒకపుడు ముగ్గురు టిడిపి నేతలే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ మొన్నటి ఎన్నికల తర్వాత […]
సీనియర్ నేతల్లో జేసి దివాకర్ రెడ్డి కూడా ఒకడు. ఉన్నదున్నట్లు మాట్లాడేస్తుంటాడనే ముసుగులో జేసి మాటలు చాలాసార్లు సంచలనాలుగాను కొన్నిసార్లు అధినేతలను ఇబ్బందుల్లో పడేసిన సందర్భాలున్నమాట వాస్తవం. తాజాగా జేసి చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే జేసి మీడియాతో మాట్లాడుతూ పాపం పండింది కాబట్టే కరోనా వైరస్ వచ్చిందన్నారు. పాపాలు బాగా పెరిగిపోయినపుడు జనాభా తగ్గించేందుకు ప్రకృతి / దేవుడు ఏదో ఓ రూపంలో అవతరించక తప్పదన్నాడు. మరి పాపాలు చేసిందెవరు ? […]
చంద్రబాబునాయుడు, తెలుగుదేశంపార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టటానికి అధికారపార్టీ తరపున ఇద్దరు నానీలూ కరెక్టుగా సరిపోతారా ? జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రత్యర్ధులపై బురద చల్లటానికి తెలుగుదేశంపార్టీలో చంద్రబాబు దగ్గర నుండి చాలామంది నేతలే ఉన్నారు. వాళ్ళకిచ్చే ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది. కానీ వాళ్ళు చల్లుతున్న బురదను తుడిచేసుకుంటూ తిరిగి గట్టిగా సమాధానం చెబుతున్నవాళ్ళు వైసిపి లో తక్కువనే చెప్పాలి. మంత్రుల్లో ప్రత్యర్ధులపై పాయింట్ బై పాయింట్ చెప్పి లాజిక్ తో […]
తెలుగుదేశంపార్టీ పాలకొల్లు ఎంఎల్ఏ నిమ్మల రామానాయుడు ఓవర్ యాక్షన్ మొదలుపెట్టాడు. అధికారుల వైఖరికి నిరసనగా తన నియోజకవర్గమైన పాలకొల్లు నుండి జిల్లా కేంద్రమైన ఏలూరుకు సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. ఇంతకీ అధికారులపై నిమ్మల ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నాడు ? ఎందుకంటే అధికారులెవరూ తన ఫోన్ కు స్సందించటం లేదట. రైతుల సమస్యలపై తాను ఫోన్ చేసి మాట్లాడుదామని అనుకుంటే కలెక్టర్, ఎస్పీ లాంటి అధికారులెవరూ స్పందించటం లేదట. అందుకనే ఏకంగా పాలకొల్లు నుండి ఏలూరుకు సైకిల్ […]
ఇదే ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే చాలా కాలంగా తెలుగుదేశంపార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. పైగా ఈ మధ్య హత్యానేరం కేసులో భూమా అఖిల ప్రియ దంపతులపై బాగా ఆరోపణలు కూడా వినిపించాయి. అప్పుడు కూడా టిడిపి నేతలెవరూ అఖిలకు మద్దతుగా మాట్లాడలేదు. ఇటు జిల్లాలో నేతలతో కూడా అఖిలకు మంచి సంబంధాలు ఏరోజు లేదు. దాంతో జిల్లాలో కూడా ఎక్కడా కనబడక పోవటంతో అసలు మాజీ మంత్రి పార్టీలోనే ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. […]