సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం..భయందోళనలో ప్రజలు

Secunderabad Paradise Hotel Fire Accident: తాజాగా సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీనితో హోటల్ సిబ్బంది, కస్టమర్లు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Secunderabad Paradise Hotel Fire Accident: తాజాగా సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీనితో హోటల్ సిబ్బంది, కస్టమర్లు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో తాజాగా అగ్నిప్రమాదం జరిగింది. దీనితో అక్కడున్న ప్రజలంతా ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. వెంటనే హోటల్ లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో వెంటనే అగ్నిమాపక సిబ్బంది సరైన సమయానికి అక్కడికి చేరుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకముందే.. అందరు సేఫ్ గా బయటపడ్డారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే.. ఆ హోటల్ లోని జెనరేటర్ హీట్ అయ్యి.. ఆ జెనరేటర్ ఉన్న గదిలోనే.. పేపర్స్ లాంటి ఇతర స్క్రాప్ అంతా ఉండడంతో మంటలు వ్యాపించి.. ఈ అగ్నిప్రమాదం జరిగిందని ఫైర్ సేఫ్టీ అధికారి షబ్బీర్ తెలియజేశారు. జరిగింది చిన్న ప్రమాదమే కాబట్టి.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అవ్వడంతో.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పుకొచ్చారు.

Show comments