బెంగళూరు మహిళా హత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడు ఆత్మహత్య

Maha Lakshmi: బెంగళూరు మహాలక్ష్మీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముక్తిరంజన్ రాయ్ ఒడిషాలో ఆత్మహత్య చేసుకున్నాడు.

Maha Lakshmi: బెంగళూరు మహాలక్ష్మీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ముక్తిరంజన్ రాయ్ ఒడిషాలో ఆత్మహత్య చేసుకున్నాడు.

బెంగళూరులో మహాలక్ష్మీ అనే మహిళను 59 ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గతకొద్ది రోజులుగా దేశంలో సంచలనం సృష్టిస్తున్న బెంగళురు మహిళా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈక్రమంలో ఈ కేసులో నిందితుడైన ముక్తిరంజన్ రాయ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. మహాలక్ష్మీ హత్య కేసు నిందితుడు ఒడిషాలో ఆత్మహత్య చేసుకున్నాడు.

Show comments