iDreamPost

తెలంగాణలో 28 మంది IPS అధికారులు బదిలీ!

Telangana Government Transfers 28 IPS Officers: రాష్ట్రంలో రెండ్రోజుల క్రితం 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవీ జారీ చేసింది.

Telangana Government Transfers 28 IPS Officers: రాష్ట్రంలో రెండ్రోజుల క్రితం 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవీ జారీ చేసింది.

తెలంగాణలో 28 మంది IPS అధికారులు బదిలీ!

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రెండ్రోజుల క్రితం 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవీ జారీ చేసింది. బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల్లో పలువురిని డీజీపీ ఆఫీస్ కు రిపోర్ట్ చేయాలంటూ ఆదేశించింది. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.

  • జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్
  • సూర్యాపేట ఎస్పీగా సన్ ప్రీస్ సింగ్
  • జోగులాంబ గద్వాల ఎస్పీగా టి. శ్రీనివాసరావు
  • హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే
  • సీఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి
  • ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా రుత్ రాజ్
  • కుమురంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు
  • మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధరావత్
  • సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా హర్షవర్దన్
  • శంషాబాద్ డీసీపీగా బి.రాజేశ్
  • సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా చందనా దీప్తి
  • బాలానగర్ డీసీపీగా కె.సురేశ్ కుమార్
  • మేడ్చల్ జోన్ డీసీపీగా ఎన్.కోటిరెడ్డి
  • వికారాబాద్ ఎస్పీగా కె.నారాయణరెడ్డి
  • నల్గొండ ఎస్పీగా శరత్ చంద్ర పవార్
  • వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా షేక్ సలీమా
  • మంచిర్యాల డీసీపీగా ఎ.భాస్కర్
  • జనగామ వెస్ట్ జోన్ డీసీపీగా బి.మహేంద్ర నాయక్
  • యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా సాయి చైతన్య
  • హైదరాబాబాద్ నార్త్ జోన్ డీసీపీగా సాధన రష్మి పెరుమాళ్
  • డిచ్ పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్ గా రోహిణి ప్రియదర్శిని
  • టీజీఎస్పీ రెండో బెటాలియన్ కమాండెంట్ గా నితికా పంత్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి