ఉపఎన్నికలు ఏవైనా అధికార పార్టీ పాలనకు రెఫరెండంగా పరిగణించడం సర్వ సాధారణం . అందుకు తగ్గట్టే ఆయా ఉప ఎన్నికలను అధికార , ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొంటాయి . ఈ క్రమంలో ఇరు పక్షాలు డబ్బు , మద్యం పంపిణీ చేయడంతో పాటు అదనంగా అధికార పార్టీ తన బలాన్ని ప్రయోగించడంతో పాటు , ప్రభుత్వం తరుపున సంక్షేమ పథకాల తాయిలాల ఎర వేయడం , స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తాము గెలవకపోతే ఇవన్నీ […]
కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి.. ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇచ్చే నినాదం. కానీ, కలలు మాత్రమే కని.. వాటిని సాకారం చేయని నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే. 14 ఏళ్లు సీఎంగా చేశా అని చెప్పుకునే ఆయన … తన హయాంలో ఏ ఒక్క పనిని ప్రారంభించి పూర్తి చేసిన చరిత్ర లేదు. హైదరాబాద్ రింగ్ రోడ్డు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో … ఇలా చెప్పుకుంటూ పోతే ఆ […]
వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పరిపాలనలో మరో పథకం చేరడం దాదాపు ఖాయమైంది. పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా పరిపాలనలో విప్లవాత్మక చర్యలు, వినూత్నమైన సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ నేతన్న హస్తం, వైఎస్సార్ వాహన మిత్ర, జగనన్న అమ్మ ఒడి, జగనన్న చేదోడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి […]
ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహణ రాజధానిగా మారబోతున్న విశాఖలో రెవెన్యూ అధికారులు జూలు విదుల్చుతున్నారు. కబ్జాలపై కొరడా ఝులిపిస్తున్నారు. గతంలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తిస్తూ.. వాటిని స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. బడా నేతలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, బినామాల పేరుతో, అనుచరుల పేరుతో విశాఖ చుట్టుపక్కలా భూ కబ్జాలకు పాల్పడినట్లు ఇప్పటికే రెవెన్యూ అధికారులు గుర్తించారు. వాటిని పక్కా ఆధారాలతో గుర్తించి ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, […]
ఎన్నికల ప్రణాళికను పార్టీలు విడుదల చేయడమే తప్ప దానిని పట్టించుకున్న దాఖలాలు ఇటీవల కాలంలో కనిపించలేదు. మ్యానిఫెస్టోలో చెప్పడం తప్ప వాటిని అమలు చేస్తారనే ధీమా ఓటర్లలో కూడా కనిపించేది కాదు. అలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన జగన్ విపక్షంలో ఉండగా తాను చెప్పిన మాటలకు కట్టుబడి సాగుతున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. తనకు మ్యానిఫెస్టో అంటే ఓ భగవద్గీత, ఓ ఖురాన్, ఓ బైబిల్ అని చెప్పినట్టుగానే సాగుతున్నారు. తాను చెప్పిన మాటను ఆచరించే పనికి […]
సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం అందిచే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత ఏడాది ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా పథకం రెండో ఏడాదిలో మలివిడద నగదు జమను ఈ రోజు రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఏడాదికి 13,500 రూపాయలు అర్హులైన 50.47 లక్షల మంది రైతులకు మూడు విడతల్లో జమ చేసేలా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. మొదటి ఏడాది ఈ పథకం విజయవంతంగా పూర్తయింది. రెండో ఏడాదిలో ఇప్పటికే మొదటి విడత […]
స్వానుభవానికి మించిన జ్ఞానం మరెక్కడా దొరకదంటారు. అనుభవజ్ఞనులు చెప్పిన మాటకు కచ్చితంగా విలువుంటుంది. గతంలో వారు ఆయా పనులు చేసి నష్టపోతే తప్పా… సలహాలు ఇవ్వరు. అలా ఇచ్చిన సలహాలు పాటిస్తే.. ఇతరులు నష్టపోకుండా ఉంటారు. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా స్వానుభవంతో కొన్ని అంశాలు చెబుతున్నారు. చెప్పడమే కాదు వైసీపీ ప్రభుత్వాని హెచ్చరిస్తున్నారు. రైతులను క్షోభ పెట్టిన ఏ ప్రభుత్వమూ బాగుపడలేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. అమరావతినే ఎకైక రాజధానిగా ఉంచాలని, […]
ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయి విడుదలైన తర్వాత దాదాపు రెండు నెలలుగా స్తబ్ధుగా ఉన్న మాజీ మంత్రి కింజారపు అచ్చెం నాయుడుకు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్ష పదవి రావడంతో ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. కాలికి గజ్జె కట్టుకుని మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తానని పదవి వచ్చిన సందర్భంగా చెప్పిన అచ్చెం నాయుడు.. ఈ దిశగా మరిన్ని ప్రకటనలు చేస్తున్నారు. అచ్చెం నాయుడు రాకతో టీడీపీకి కొత్త ఊపు వచ్చిందని చెప్పేందుకు తనదైన హావాభావాలతో అచ్చెం నాయుడు […]
చూస్తుండగానే చేతిలో ఉన్నది చేజారిపోతుంటే జీర్ణించుకోవడం కష్టమే. ప్రస్తుతం టీడీపీ నేతల పరిస్థితి కూడా ఇలానే ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భాం నుంచి 2014 ఎన్నికల వరకూ ఆంధ్రప్రదేశ్లో బీసీలు మెజారిటీ శాతం తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన హయంలో బీసీలకు రాజకీయంగా పెద్దపీట వేశారు. ఆ సామాజికవర్గ ప్రజలకు చేతనైన మేలు చేశారు. నాడు ఎన్టీరామారావు వేసిన పునాదులపై టీడీపీ బండిని నడిపిన చంద్రబాబునాయుడు 2014 […]
ప్రతి ముప్పై ఏళ్లకు తరం మారుతుందంటారు. అన్ని రంగాల్లోనూ ఇది జరగడం షరామామూలే. తరం మారింది అన్న విషయం కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లోనే కనిపిస్తుంది. అలాంటి ప్రత్యేకమైన సందర్భమే.. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిన్నర క్రితం జరిగిన అధికార మార్పిడి. ఎన్నికల సమయంలో మాటలు కోటలు దాటించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేతలు గడప కూడా దాటని పరిస్థితి 2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలు చూశారు. సీనియర్ కన్నా.. విశ్వసనీయత కలిగిన యువకుడు మేలని ఏపీ ప్రజలు నమ్మారని 2019 […]