రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్కు షాక్ తగిలింది. ఆయన పునర్నియామక ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. ఈమేరకు ఎన్నికల కమిషన్ కార్యదర్శి (పూర్తి అదనపు బాధ్యతలు) వాణీ మోహన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకుండానే హైకోర్టు తీర్పు తర్వాత రమేశ్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు ఎన్నికల కమిషన్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన అడ్వకేట్ జనరల్ శ్రీ రాం..రమేశ్ కుమార్ పునర్నియామకం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దీంతో […]