ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ ఈ రోజు విశాఖ 4వ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకూ జరిగిన దానికి భిన్నంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను కారులో వెళుతుంటే అల్లరిమూకలు తనను బెంబడిచాయని సుధాకర్ చెప్పారు. తనపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని, మోడీని, జగన్ను తిట్టాల్సిన అవసరం ఏముందన్నారు. సీఎం జగన్ తనకు దేవుడని […]
విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారం రోజుకో మలుపుతిరుగుతోంది. తాజాగా ఈ రోజు ఆయనని మానసిక చికిత్స ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రి సూపరిండెంటెండ్కు సమాచారం ఇచ్చి సుధాకర్ ఎప్పుడైనా డిశ్చార్జికి కావచ్చని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ఆయన తల్లి దాఖలు చేసిన హెబియస్కార్పస్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. మరో వైపు సుధాకర్ వ్యవహారంలో సీబీఐ విచారణ కొనసాగుతోంది. అటు విశాఖ పోలీసులు, ఇటు డాక్టర్ సుధాకర్లపై కేసులు […]
లాక్ డౌన్ సమయంలో తనకు మాస్క్ ఇవ్వలేదని మీడియా ముందు రభస చేసిన సుధాకర్ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుని కలిసి వచ్చిన తర్వాత ఉద్దేశ్యపూర్వకంగా కుట్ర కోణంలో ఆరోపణలు చేశాడని సీసీ టీవీ ఫుటేజ్ ల ద్వారా నిర్ధారించిన ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసిన దరిమిలా ఇది అక్రమం అంటూ టీడీపీ పార్టీ ప్రభుత్వం పై ఆరోపణలు చేసిన విషయం విదితమే . ఆ తరువాత గత నెలలో డాక్టర్ సుధాకర్ కారులో తన ఇంటికి వెళుతూ […]
వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్పై సీబీఐ కేసు నమోదు చేసింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధఃగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎస్పీ విమాలా ఆదిత్య వెల్లడించారు. గత నెల 16వ తేదీన మత్తు డాక్టర్ సుధాకర్ రోడ్డుపై కారు ఆపి స్థానికులను, ప్రజా ప్రతినిధులను దూషించారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డుపై ప్రజా […]
విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు నిర్ణయాన్ని సుప్రిం కోర్టులో సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తోంది. సుధాకర్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే సమయంలో హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతను కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది. సుధాకర్ ఘటనలో ప్రభుత్వం చేసే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించింది. సుధాకర్ ఘటన దర్యాప్తును సీబీఐకి ఇవ్వడంపై అందరూ ఓకింత ఆశ్చర్యానికి గురయ్యారు. […]
మత్తు డాక్టర్ సుధాకర్ ఘటనపై రాష్ట్ర హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంపై చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ తనదైన శైలిలో స్పందించారు. సుధాకర్ ఘటన చిన్న పెట్టి కేసు అని వ్యాఖ్యానించారు. దీనిని సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్రం యావత్తు విస్తుపోయిందన్నారు. కరోనా లేకపోతే ఈ విషయంపై తాను ఆందోళన చేసేవాడినని చెప్పారు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదన్న నియమం ఉందని.. కానీ కోర్టు ఇలాంటి తీర్పులు ఇచ్చినప్పుడు న్యాయ స్థానాలపై నమ్మకం […]
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వివాదాన్ని సిబిఐతో విచారణ చేయించాలన్న హైకోర్టు ఆదేశాలను అధికార వైసిపి స్వాగతిస్తోంది. మామూలుగా ప్రతిపక్షాలు సిబిఐ విచారణ డిమాండ్ చేయటం, అధికారపార్టీ పట్టించుకోకపోవటం సహజంగా అందరు చూసేదే. కానీ ఇక్కడ రాజకీయపార్టీల ప్రమేయం లేకుండా హైకోర్టు వివాదాన్ని సిబిఐతో విచారణ చేయించాలని డిసైడ్ చేసింది. నిజానికి హైకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని జనాలు ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే సిబిఐతో విచారణ చేయించేంత తీవ్రమైనది కాదు ఈ వివాదం. అయితే ఎప్పుడైతే హైకోర్టు సిబిఐ […]
రెండు కళ్లు, రెండు చిప్పలు, రెండు నాల్కల సిద్ధాంతంలో తనకు సాటి వచ్చే వారు మరొకరు లేరని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పటికప్పుడు నిరూపించుకుంటుంటారు. దేశంలో సీనియర్ నేతను తానేనని చెప్పుకునే చంద్రబాబు… రెండు నాల్కల ధోరణిలో తనలా మరొకరు వ్యవహరించలేరని కూడా చాటిచెబుతున్నారు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు మారే చంద్రబాబు తన తీరును మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో మరోసారి బయటపెట్టుకున్నారు. మత్తు డాక్టర్ సుధాకర్ ఘటనపై రాష్ట్ర హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని తాను […]
విశాఖలోని పోర్టు ప్రభుత్వ ఆస్పత్రిలోని మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సుధాకర్ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. సుధాకర్ ఘటనలో పోలీసులు ఇచ్చిన నివేదికకు, సుధాకర్ ఇచ్చిన వాగ్మూలానికి మధ్య వ్యత్యాసం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. సుధాకర్ శరీరంపై గాయాలు ఉన్నాయని పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి అనుమానంగా ఉండడంతో సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు […]
విశాఖలో జాతీయ రహదారిపై నానా హంగామా చేసిన సస్ఫెండెడ్ డాక్టర్ సుధాకర్ పై రెండు కేసులు నమోదు చేసినట్టు విశాఖ సీపీ ఆర్పీ మీనా తెలిపారు. ఆయన మీడియా కి ఈ విషయం వెల్లడించారు. సుధాకర్ గందరగోళం సృష్టించిన నేపథ్యంలో వారించేందుకు ఎంత ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదని తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించి, అందరినీ తిట్టడం , ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో అదుపు చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఆ క్రమంలో అతిగా ప్రవర్తించిన కానిస్టేబుల్ ని కూడా సస్ఫెండ్ […]