తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న అతిపెద్ద భూ కుంభకోణాల్లో మొదటి స్థానంలో అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కాగా. రెండో అతిపెద్ద స్కాం విశాఖలో జరిగిన భూ అక్రమాలు. ఈ రెండు కుంభకోణాలపై వైసీపీ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. అమరావతి భూ కుంభకోణంపై జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే ఇవ్వగా.. కోవిడ్ కారణంగా విశాఖ భూ కుంభకోణంపై ఆగిపోయిన సిట్ విచారణ తిరిగి ప్రారంభమైంది. ఈ రోజు ఆదివారం సిట్ చైర్మన్ విజయ్కుమార్, సభ్యులు అనూరాధ, భాస్కరరావులతో […]