రాష్ట్రంలో 200 సీట్లు సాధిస్తాం.. అధికారంలోకి వస్తామని బెంగాల్ ఎన్నికలకు చాలా ముందు నుంచే బీజీపీ ప్రకటించింది. అదే వ్యూహంతో అక్కడ ఎన్నికల వ్యూహాలు అమలు చేసింది. అయితే బీజేపీకి 200 కాదు.. 100 సీట్లు కూడా రావు. వంద మార్కు దాటితే ఇక రాజకీయ వ్యూహకర్తగా పనిచేయడం మానేస్తానని తృణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ సవాల్ చేశారు. ఫలితాలు ఆయన మాటలనే నిజం చేస్తున్నాయి. పార్టీల రాజకీయ పోరాటం ఎలా ఉన్నా.. వ్యూహకర్తగా […]