కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలుచేస్తున్న విషయం తెలసిందే. లాక్ డౌన్ ప్రభావంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యమైనంతవరకూ వైరస్ నివారణ చర్యలు తీసుకుంటూనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సామాన్యులకు బ్యాంకు రుణాలు వడ్డీల విషయంలో వెసులబాటు కల్పించింది. అలాగే పేదలకు అండగా ఉండేందుకు ఇప్పుడు […]
ఎన్నికల మెనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానమని చెప్పిన సీఎం జగన్ అందులో పెట్టిన ప్రతి అంశం అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన నాటి నుంచి ఒక్కొక్కటిగా మెనిఫెస్టోలోని హామీలను అమలు చేస్తున్నారు. తొలి హామీ ఫించన్ పెంపు నుంచి అమ్మ ఒడి వరకూ అనేక హామీలకు కార్యరూపం ఇచ్చారు. ఎన్నికల హామీలో భాగమైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు రాష్ట్రంలో 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు […]
అర్హులైన ఏ ఒక్కరికీ ప్రభుత్వ పథకం అందలేదన్న మాట రాకూడదు. అధికారులు లబ్ధిదారులు పట్ల మంచి మనస్సుతో వ్యవహరించండి. ఇవీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తరచూ చెప్పే మాటలు. తాను మాటల మనిషిని కాదని.. చేతల మనిషిననీ సీఎం జగన్ నిత్యం రుజువు చేసుకుంటూనే ఉంటారు. నేను విన్నాను.. నేను ఉన్నానంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఆ మేరకు ప్రజలకు మేలు చేస్తూ వారి మన్ననలను చూరగొంటున్నారు. అర్హులకే ప్రభుత్వ పథకాలను అందించాలనే లక్ష్యంతో […]
ఎన్నికల మెనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లాగా భావిస్తామని ఎన్నికల సభల్లో చెప్పిన సీఎం జగన్ ఆ మేరకు తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. సంక్షేమంలో ఎక్కడా రాజీలేకుండా పథకాలు అమలు చేస్తూ పేద కుటుంబాల్లో ధైర్యం నింపుతున్నారు. ప్రభుత్వం తమకు అండగా ఉందనే నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వైద్య భరోసా కల్పిస్తూ ఆరోగ్యశ్రీ కార్డులు ముద్రించి ఇస్తుండగా.. తాజాగా ఈ కోవలోకి పింఛన్ కార్డులు చేరాయి. రాష్ట్రంలో వైఎస్ […]
సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ స్పీకర్.. యనమల రామకృష్ణుడు చరిత్ర మరిచి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన యనమల రామకృష్ణుడు.. గోరంత రాష్ట్ర అప్పు కొండత చేసి వెళ్లారు. ఇప్పుడు సదరు మాజీ ఆర్థిక మంత్రి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని విమర్శలు చేస్తుండడం విడ్డూరంగా ఉంది. అప్పులు చేయడం ఓ హక్కుగా భావించిన యనమల చంద్రబాబు ప్రభుత్వంలో ఎడా పెడా దొరికిన ప్రతి చోటా అప్పులు తెచ్చారు. ‘‘ అవకాశం […]
ఏళ్ల తరబడి పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులు ఇటీవల అమలు చేసిన నూతన నిబంధనల కారణంగా అనర్హులయ్యారు. భూమి, విద్యుత్ బిల్లు, ఐటీ రిటన్స్.. అనే మూడు అంశాల వల్ల అనేక మంది అనర్హులుగా తేలారు. భూమికి సంబంధించిన నిబంధనల వల్లే అధిక శాతం లబ్ధిదారులు నష్టపోయారు. పొలం తక్కువగా ఉన్నా.. మీ భూమిలో ఎక్కువ చూపించడం, కుమారులకు భూమి పంచి ఇచ్చినా.. వారికి ఆ భూమి బదలాయింపు జరకపోవడం వంటి కారణాలతో లబ్ధిదారులకు నష్టం జరిగింది. భారీగా […]
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లపై మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. ఆది నుంచీ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని హేళన చేస్తున్న చంద్రబాబు ఈ సారి మరో అడుగు ముందుకేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పింఛన్ లబ్ధిదారుల నుంచి 500 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ రోజు టీడీపీ నేతలతో నిర్వహించిన టెలి […]
తెల్లకార్డురేషన్దారులు అమరావతిలో కోట్లు పెట్టి భూములు కొనడం తప్పెలా అవుతుంది? అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక కథనాలు అచ్చేస్తోంది. సంతృప్తస్థాయి పేరటి ఎడాపెడా కార్డులను జారీ చేశారని, దీంతో కుదిరిన వాళ్లంతా తీసేసుకున్నారని చెబుతోంది. ఆర్థిక స్థితి బాగున్నప్పటికీ పలు ప్రయోజనాల కోసమే తెల్లరేషన్కార్డును తీసుకున్నారని వాదిస్తోంది. ఇదికాసేపు పక్కన పెడితే.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అర్హులకే ప్రభుత్వ పథకాలు అందాలన్న విషయంలో నిజాయతీగా పనిచేస్తోంది. అందుకే ఇన్నాళ్లూ అన్యాయంగా ప్రభుత్వ పథకాలను, రేషన్కార్డు ప్రయోజనాలను, పింఛన్లను పొందుతున్న […]
అవును గతం గమనిస్తే బాబు గారి జమానాలో ఏ సంక్షేమ పధకమైనా లబ్దిదారుడికి చేరాలంటే తలప్రాణం తోకలోకైనా రావాలి , లేదా పూర్తి ప్రాణం పోవాలి . 1999 , 2004 కాలంలో ఓ గ్రామంలో కొత్త పెన్షన్ రావాలంటే పాత పెన్షన్ రాలిపోవాలి . నేటి కాలం వారికి విడ్డూరం అనిపించొచ్చు కానీ నిజం . ఊళ్ళో ఎవరైనా పింఛన్ దారుడు చనిపోతేనే కొత్తగా మరొకరికి పింఛన్ ఇచ్చేవారు . నాటి బాబు గారి జమానాలో […]
గ్రామ, వార్డు సచివాలయాల్లో 470 పౌర సేవలు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,002 సచివాలయాల్లో ప్రజలు నేటి నుంచి ఈ సేవలను ఉపయోగించుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఏయే సేవలను ఎన్ని గంటలు, రోజుల్లో అందించాలన్న విషయంపైనా సేవా పట్టికను అధికారులు సిద్ధం చేశారు. అత్యధిక సేవలు 72 గంటల్లో అందేలా కార్యాచరణ రూపొందించారు. 11 ప్రభుత్వశాఖలకు సంబంధించిన 540 సేవలను ప్రజలకు అందించాలన్నది సచివాలయాల ఉద్దేశం. రుసుం చెల్లించి పొందే సేవలు […]