ఇంటింటికి తిరిగేది అదొక ఉద్యోగమా..? మూటలు మోసేవాళ్లు, వాళ్లకు పిల్లనెవరైనా ఇస్తారా..?.. అంటూ వలంటీర్ వ్యవస్థపై, వలంటీర్లపై అవాకులు చవాకులు పేలిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారిని చూస్తేనే వణికిపోతున్నారు. నాడు చంద్రబాబు చులకన చేసిన వారే ఇప్పుడు ఆయనకు సింహస్వప్పంగా మారడం విశేషం. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుందనేందుకు ఇదే గొప్ప నిదర్శనం. పంచాయతీ ఎన్నికల్లో వలంటీర్లను భాగస్వాములను చేయొద్దంటూ చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒక్క మాటతోనే వలంటీర్లు […]
తన మాటే చెల్లుబాటవ్వాలనే ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ ఉద్యోగ సంఘాలు ప్రకటించడం, మరో వైపు నిన్న మొన్నటి వరకు నిమ్మగడ్డకు అండగా ఉన్న రాజకీయ పార్టీలు ఆయన తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండడంతో నిమ్మగడ్డ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎస్ నేతృత్వంలోని అధికారుల బృందంతో చర్చలు జరిపిన అనంతరం […]
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న భేదాభిప్రాయాల నేపథ్యంలో.. హైకోర్టు ఆదేశాల మేరకు ఇరు వర్గాలు ఈ అంశంపై చర్చించబోతున్నాయి. మరికొద్దిసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్తో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ముగ్గురు అధికారులు బృందం భేటీ కాబోతోంది. ముగ్గురు అధికారుల బృందంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధిత్యానాథ్, జి.కె.ద్వివేది, ఎ.కె.సింఘాల్లు ఉన్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్ జారీ చేసిన విషయం […]
ఉద్యోగ విమరణ చేసే లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఆశలు అడియాశలైనట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్చి నెలాఖరున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి రిటైర్డ్ కాబోతున్న నిమ్మగడ్డ.. ఆ లోపు ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ సర్కూలర్ జారీ చేశారు. అయితే కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం ప్రజలకు శ్రేయస్సు కాదంటూ ఏపీ ప్రభుత్వం తోసిపుచ్చింది. లేఖలతో మొదలైన ఈ వివాదం, ఆ […]
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆ రాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చే వరకూ పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ తీర్మానం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం ఆ తీర్మానంలో పేర్కొంది. అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజైన గురువారం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారంపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానంపై చర్చించిన తర్వాత అసెంబ్లీ […]
వినూత్నమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకెళుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. పరిపాలనా పరంగా అనేక సంస్కరణలకు నాంది పలికిన సీఎం వైఎస్ జగన్ తాజాగా ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నగదు, తాయిలాలు లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్నదే తన లక్ష్యమని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ ఆ దిశగా తొలి అడుగు వేయబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఎన్నికల సంస్కరణలకు పునాది వేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ […]
ప్రపంచం మొత్తం కరోనా భయంతో వణికిపోతున్న వేళ దాని ప్రభావం సినిమా పరిశ్రమ మీద కూడా పడింది. ఇప్పటికే ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న కేరళలో ఈ నెలాఖరు దాకా థియేటర్లు మూసేశారు. ఇంకొన్ని చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అల్లు అర్జున్ మూవీ కోసం అక్కడే షెడ్యూల్స్ ప్లాన్ చేసిన సుకుమార్ కూడా ఇప్పుడు దీని వల్ల వాయిదా వేయాల్సిన పరిస్థితి. మరోవైపు వివిధ దేశాల్లో ఎంట్రీకి కరోనా వల్ల తీవ్రమైన […]
స్థానిక సంస్థల ఎన్నికలు మార్చి నెలాఖరులోపు నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు మురిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. 2018 –20లో రెండు ఆర్థిక ఏడాదులకు గాను 14వ ఆర్థిక సంఘం ఏపీలోని పంచాయతీలకు 4065.79 నిధులు కేటాయించింది. ఇందులో తొలివిడతగా 858.99 కోట్లు కేంద్రం రాష్ట్రానికి జమ చేసింది. అయితే పంచాయతీలకు పాలక మండళ్లు లేకపోవడంతో మిగిలిన నిధులను కేంద్రం పెండింగ్లో పెట్టింది. 2018 ఆగస్టులోనే పంచాయతీల పాలక మండళ్లకు గడువు ముగిసింది. […]