స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశంలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరుతో రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు (బీసి లు) 9.85 శాతం రిజర్వేషన్లు కోల్పోతున్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో 59.85% రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు డిసెంబర్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్నయాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టు ని ఆశ్రయించగా పిటిషనర్ల వాదనని తోసిపుచ్చుతూ ఆ మేరకు […]