రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం గందరగోళానికి దారితీస్తోంది. రిజర్వేషన్లు ఎక్కువ ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్పై సుంప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం ఇచ్చిన 176 జీవోపై స్టే ఇచ్చింది. నాలుగువారాల్లోగా దీనిపై విచారణ పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం తుంగలోతొక్కిందని కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈయన ఏ.పి రెడ్ల సంక్షేమ సంఘం […]
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడటంతో రాయలసీమలోని తెలుగుదేశం ఊపిరి పీల్చుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో స్టే విధిస్తూ సుప్రీం తీర్పు రావడంపై తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధిస్తూ ఆదేశాలు ఇవ్వడంతో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నేతలకు ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. గ్రామ స్థాయి నుంచి వైసీపీ బలంగా ఉండటంతో […]