ముఖ్యమంత్రి వై.యస్ జగన్ నిర్వహిస్తున్న మన పాలన మీ సూచన కార్యకరమంలో భాగంగా నేడు రాష్ట్రంలో విద్యా రంగంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక విద్యార్ధిని సిఎం జగన్ పాలన పై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తు ఒక్కసారిగా అందరిని భావోద్వేగానికి గురిచేసింది. వివరాల్లోకి వెలితే సిఎం జగన్ పాలనలో విద్యా విధానంలో చేపట్టిన సంస్కరణలు మీద ఒక విద్యార్ధిని తన అభిప్రాయలు చెబుతూ తన పేరు రమ్య అని కృష్ణ జిల్లా కానూరు జిల్లా పరిషత్ […]
2019 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి గా భాద్యతలు చేపట్టిన వై.యస్ జగన్ గతంలో ఎప్పుడు లేనంతగా మతతత్వ శక్తులనుండి దాడులని ఎదుర్కుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై మతతత్వ శక్తుల పేరున దాడులకు పాల్పడుతుంది తెలుగుదేశం , జనసేన, బిజేపి లాంటి ప్రతిపక్ష శక్తులు అనేది సుస్పష్టం. ప్రజాభిమానం లో వెనకబడిన ఈ ప్రతిపక్ష పార్టీలు తమూ రాజకీయంగా లబ్దిపొందాలి అంటే అభూత కల్పనలను సృష్టించి ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి మతతత్వ దాడులకు పాల్పడటమే తాము నిర్ధేసించుకున్న లక్ష్యంగా […]
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్నీ స్థంభింపచేసిన వేళ, ప్రపంచం లోని అన్ని దేశాలు కరోనా దెబ్బకి విలవిలలాడిపోతున్నాయి. ఒక పక్క ప్రాణ నష్టంతో మరో పక్క అర్ధిక ఇబ్బందులతో దేశాలకు దేశాలే కుదేలవుతున్న పరిస్థితి ఏర్పడింది. 1929 లో న్యూయార్క్లో స్టాక్ మార్కెట్ పతనం 1930 లలో యూరప్లో ఫాసిస్టుల పెరుగుదలకు దోహదం చేసినట్టు ఈ కరోనా వైరస్ విపత్తు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ఎటువైపు నడిపించబోతోందో తల పండిన ఆర్ధిక వేత్తలు సైతం అంచనా వేయలేకపోతున్నారు. […]
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమిని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఓటమికి కారణమైన వై.యస్ జగన్ పై వ్యక్తిగత కక్షను పెంచుకున్నారు. ఎట్టి పరిస్తితుల్లో ముఖ్యమంత్రిగా జగన్ అందిస్తున్న పాలనపై ప్రజల్లో సదభిప్రాయం కలగడానికి వీల్లేదని, జగన్ చేసే ప్రతి పనికి అసత్యాలను , అర్ధ సత్యాలను జోడించి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి తెరలేపారు.జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే సోషల్ మీడియాలో ఫెయిల్డ్ సి.యం అని ప్రచారం మొదలు […]
వై.యస్ జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి తెలుగుదేశం, జనసేన పార్టీ మద్దతుదారులుగా చెప్పుకునే కొంత మంది సోషల్ మీడియా వేదికగా అసత్యాలను, అర్ధసత్యాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వం పై నిత్యం బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. కొంత మంది పరిధి దాటి నాయకులని నిత్యం అసభ్య పదజాలంతో దూషించడం. సమాజంలో కులం మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అశాంతిని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. విధాన పరంగా కాకుండా ఒక నిర్ధిష్ట ఎజండాతో ప్రభుత్వాన్ని ముఖ్యంగా […]
కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ అయిన వేళ సరైన ప్రజా రవాణ సదుపాయం సరైన ఒ.పి సేవలు లేక అనేక మంది రోగులు పడుతున్న ఇక్కట్లు గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ డాక్టర్ వై.యస్.ఆర్ టెలీ మెడిసిన్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఉదయం 8 గంటల నుండి సాయత్రం 6 గంటల వరకు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు డాక్టర్లు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దిన ఈ కార్యక్రమానికి 14410 టోల్ ఫ్రీ నెంబర్ను […]
యావత్ ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతున్న వేళ కొంత మంది మాత్రం పనికట్టుకుని తమకు గిట్టని ప్రభుత్వాలపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలకు తెరలేపారు. దేశంలో అన్ని రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ రకంగా ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో అసత్యాలతో ప్రచారం సాగిస్తూనే ఉన్నారు. సామాజిక మాద్యమాల్లో అసత్య ప్రచారం చెసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2004-2014 వరకు యు.పి.ఏ ప్రభుత్వ ఆరోగ్య సలహాదారుడిగా విశేష సేవలదించిన డాక్టర్ కొల్లి శ్రీనాధ్ రెడ్డీ ని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అడ్వైజర్ గా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మరో రెండు రోజులో శ్రీనాధ్ రెడ్డి ముఖ్యమంత్రి […]
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ఏంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాలంటీర్ల వ్యవస్త సత్ఫలితాలని ఇస్తు దేశం చూపు తమ వైపు తిప్పుకుంటుంది. తెలుగుదేశం అధినేత నుండి ఇతర పార్టి ముఖ్య నాయకుల వరకూ ఎంత అవహేళగ మాట్లాడినా సరైన సమయంలో వీరి సేవల వలన రాష్ట్రానికి ఎనలేని మేలు జరిగింది. గోనె సంచులు మోసే ఉద్యోగం, వాలంటీర్లకు పిల్లను ఇవ్వరు, మగవారు లేని సమయంలో తలుపులు కొట్టి ఆడవారికి ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటు ప్రతిపక్ష నాయకుడే […]
ప్రపంచ దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నవేళ అన్ని దేశాలు ఈ మహమ్మారి నుండి బయట పడి ప్రజలను రక్షించుకునేందుకు అనేక చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా భారత దేశ ప్రధాని నరెంద్రమోడి దేశం మొత్తం ఏప్రిల్ 11 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ ఒకరినుండి మరొకరికి వేగంగా సంక్రమించి ప్రాణాలను సైతం హరించే శక్తి ఉండటంతో దేశంలో ఉన్న ప్రజలు ఎక్కడ వారు అక్కడే ఉండాలని , ఎవరు కూడా ఇల్లు వదిలి […]