ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. వైద్యంపై పూర్తి భరోసా ఇస్తూ కీలక ప్రకటన చేశారు. మెనిఫెస్టో పెట్టిన విధంగా వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామన్న మేరకు ఇప్పటికే పశ్చిమ గోదావరిలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా.. దాని పరిధిని మరికొన్ని జిల్లాలకు పెంచడంపై సీఎం జగన్ ప్రకటన చేశారు. ఈ మేరకు ఈ రోజు మన పాలన – మీ సూచన కార్యక్రమంలో […]
రాష్ట్రంలో రాజకీయంగా , సామాజికంగా ఎన్ని మార్పులు జరిగినా తెలుగుదేశం పార్టికి వంత పాడే పత్రికలకు , మీడియా ఛానల్లకు అవేమి పట్టవు. చంద్రబాబు నాయుడు గారు ఏ స్థానంలో ఉన్నా , ఏ హోదాలో ఉన్నా వారికి మాత్రం ఆయన ఇంకా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టే భ్రమించుకుంటారు. గడచిన ఏడాదిగా రాష్ట్రం ఎంత మేరకు అభివృద్ది సాదించింది, ఏ మేరకు వాటి నుండి సత్ఫలితాలు సాదిస్తున్నాము అనే చర్చని ముఖ్యమంత్రి జగన్ గారు “మన పాలన […]
పరిశ్రమలు, పెట్టుబడులపై గత ప్రభుత్వం మాదిరిగా తాను అబద్ధపు మాటలు చెప్పనని, నెలకో దేశం తిరగనని.. ఏదైతే చెబుతానో దానికి కట్టుబడి ఉంటానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏదైనా చెబితే ఆ మాటల్లో నిజాయతీ, నిబద్ధత ఉండాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ రోజు జరిగిన మన పాలన – మీ సూచన కార్యక్రమంలో సీఎం జగన్ గత ప్రభుత్వం పెట్టుబడులు, పరిశ్రమలపై వ్యవహరించిన తీరును ఎండగట్టారు. సెటైర్లు వేశారు. 20 లక్షల కోట్ల […]
రాష్ట్రంలో పరిశ్రమలకు, పెట్టుబడిదారులకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. మన పాలన – మీ సూచన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పరిశ్రమలు, పెట్టుబడులపై జరిగిన సదస్సులో సీఎం మాట్టారు. వేధింపులు లేకుండా పూర్తి సహకారంతో ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రాయతీలు ఇచ్చేందుకు గతంలో ప్రభుత్వ పెద్దలకు ముడుపులు ముట్టజెప్పే పరిస్థితి ఉందని, ఆ స్థితి మన ప్రభుత్వంలో ఉండబోదన్నారు. ఎప్పటి రాయతీలు అప్పుడే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. […]
ముఖ్యమంత్రి వై.యస్ జగన్ నిర్వహిస్తున్న మన పాలన మీ సూచన కార్యకరమంలో భాగంగా నేడు రాష్ట్రంలో విద్యా రంగంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక విద్యార్ధిని సిఎం జగన్ పాలన పై తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తు ఒక్కసారిగా అందరిని భావోద్వేగానికి గురిచేసింది. వివరాల్లోకి వెలితే సిఎం జగన్ పాలనలో విద్యా విధానంలో చేపట్టిన సంస్కరణలు మీద ఒక విద్యార్ధిని తన అభిప్రాయలు చెబుతూ తన పేరు రమ్య అని కృష్ణ జిల్లా కానూరు జిల్లా పరిషత్ […]
సీఎం జగన్ డబ్బులు నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ప్రజలకు ఊరికే డబ్బులు ఇస్తున్నారు. నాడు నేడు పేరుతో స్కూళ్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన.. పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.. అంటూ మాట్లాడే వారికి సీఎం జగన్ ఈ రోజు మన పాలన – మీ సూచనలో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. పిల్లలకు ఇచ్చే ఆస్తి విద్య మాత్రమే అన్న సీఎం […]
ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కా ప్లాన్తో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మన పాలన – మీ సూచన కార్యక్రమంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, పూర్తిపై సీఎం జగన్ ఓ క్లారిటీ ఇచ్చారు. గడిచిన కాలంలో ప్రాజెక్టుల స్థితిగతులు, రివర్స్ టెండర్లతో ప్రజాధనం ఆదా చేశామని చెప్పిన సీఎం జగన్.. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. రైతన్నకు ఎన్ని చేసినా.. నీరు లేకపోతే ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. పోలవరం […]
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడిగా పిలుస్తున్న పోలవరం ప్రాజెక్టుపై సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన మనసులోని ఆలోచనలను ఈ రోజు ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమంలో పంచుకున్నారు. వ్యవసాయం – ప్రాజెక్టులు అంశంపై ఈ రోజు సదస్సు జరిగింది. పోలవరం పూర్తి చేయడమే కాకుండా.. పోలవరం కుడి కాలువ వెడల్పును కూడా పెంచుతామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం పోలవరం కుడికాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచుతామని సీఎం […]
శిశువు దగ్గర నుంచి ముదుసలి వరకూ… అందరి ఆలనా పాలనకు అనుగుణంగా.. పరిపాలన సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడాది లోనే జన నేతగా ముద్రవేసుకున్నారు.. ఇంకా ప్రజలకు మేలు చేయాలనే తపనతో.. వారి అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే కోరికతో.. ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేథోమధన సదస్సుకు శ్రీకారం చుట్టారు. తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ప్రారంభమైన సదస్సులో జగన్ పాలన గురించి మాట్లాడుతూ ఓ మహిళ భావోద్వేగానికి గురై […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని చూసి విశ్వసనీయతే విస్తుపోతోంది. జగన్ తీరును చూసి తికమకపడుతోంది. ఓ రాజకీయ నాయకుడు ఇలా కూడా ఉంటాడా..? అన్న సందేహం వెలిబుచ్చుతోంది. హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకున్నాక.. ఆపై హామీల నుంచి తప్పించుకు తిరిగే నేతలనే ఇప్పటి వరకు స్వతంత్ర భారతం చూసింది. దేశాన్ని ఏలై ప్రధాని అయినా.. రాష్ట్రాలను ఏలే ముఖ్యమంత్రులైనా ఇప్పటి వరకూ వైఎస్ జగన్లా.. చేసి ఉండరని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంతకీ జగన్ […]