కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 10 వేలకు పైగా కేసులు, 300 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. కానీ నిన్న తొలిసారిగా 11 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 11,458 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 386 మరణాలు సంభవించాయి. ఇప్ప.దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య […]
కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ సడలింపులు పెరగడంతో దేశం కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా కేసుల విషయంలో ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో స్థానంలో భారత దేశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నరు. ఈ నెల 16, 17 (మంగళ, బుధ వారాల్లో) తేదీల్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ […]
తెలంగాణలో రోజు రోజుగు కరోనా మహమ్మారి విజృభిస్తోంది. చిన్నా,పెద్దా – పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రజలందరి పైన అత్యంత వేగంగా దాడి చేస్తంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 164 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది చనిపోయారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో 133 కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,484కు చేరుకోగా చనిపోయిన వారి సంఖ్య 174కు పెరిగింది. […]
తెలంగాణలో ఒకవైపు అధికార పార్టీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తుంటే…మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ జల దీక్షలతో ఆందోళనలు చేస్తుంది. తెలంగాణలో ఒకపక్క ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరుగుతుంటే…మరోపక్క ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు అరెస్టులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు పరిణామాలు తెలంగాణలో సర్వత్రా చర్చ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆయనతో పాటు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్రెడ్డి, […]
ఒక్కరోజులో 8392 పాజిటివ్ కేసులు-230 మరణాలు కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. మునుపెన్నడూ లేనివిధంగా పాజిటివ్ కేసులు నిర్దారణ అవుతున్నాయి. కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8392 కేసులు, 230 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,90,535 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 5394 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో కరోనా వైరస్ […]
తెలంగాణలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అటు అధికార టిఆర్ఎస్ లోనూ..ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ లోనూ నాయకుల మధ్య అంతర్యుద్ధం జరుగుతుంది. అయితే ఇక్కడ చెప్పబోయేది స్వపక్షంలో విపక్షం గురించి కాదు..అధికార పార్టీ మంత్రికి, ప్రతిపక్ష పార్టీ ఎంపికి జరిగిన బహిరంగ యుద్ధం గురించి. వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు ప్రజల ముంగుటే ఆడుకున్న వాగ్వాదం గురించి… తెలంగాణలోని నల్గొండ జిల్లాలో నియంత్రిత పంటల సాగు కార్యాచరణ ప్రణాళికపై జరిగిన సదస్సు […]
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్పై అధికార పార్టీకి చెందిన డోర్నకల్ శాసన సభ్యుడు డిఎస్.రెడ్యా నాయక్ విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశం నిర్వహించి ఏకంగా మంత్రిని టార్గెట్ చేశాడు. మంత్రి సత్యవతి రాథోడ్పై ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తొలిసారిగా రచ్చకెక్కడంతో దీంతో మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. డోర్నకల్ నియోజకవర్గంలో ప్రత్యర్థులైన రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్లు.. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్క గూటికి చేరుకున్నారు. ఆ తర్వాత […]
ఒక్కరోజులో 8134 పాజిటివ్ కేసులు-269 మరణాలు దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పాజిటివ్ కేసులు నిర్దారణ అవుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 8,134 కేసులు, 269 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,73,490 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 4980 కు చేరిందని కేంద్ర […]
ఒక్కరోజులో 7466 పాజిటివ్ కేసుల నమోదు దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 7466 కేసులు, 175 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 4706కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. భారత్లో కరోనా వైరస్ బయటపడ్డ […]
ఒక్కరోజులో 6566 పాజిటివ్ కేసుల నిర్దారణ దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోడవుతున్న విషయం తెలిసిందే. గడచిన 24 గంటల్లో మరోసారి సుమారు ఆరువేల ఐదు వందల పాజిటివ్ కేసులుగా నిర్దారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజులో 6566 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,333 కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 4531 మంది […]