పేద, మధ్యతరగతి అనే తేడా లేకుండా జనాలందరికి ఉండే ఏకైక కోరిక.. తాను చనిపోయేలోపు సొంత ఇల్లు కట్టుకోవాలని. ప్రతి మనిషి తాను చనిపోయేలోపు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటాడు. అయితే నేటి కాలంలో ఇంటి నిర్మాణం ఎంత కష్టంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టి ఇస్తోన్న సంగతి తెలిసిందే. అయితే చాలా రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అంత వేగంగా సాగడం లేదు. […]
తెలుగుదేశం పాలనలో రాజధాని పేరిట సాగిన భూ కుంభకోణంలోని వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వైసిపి మొదటి నుంచి ఆరోపిస్తునట్టుగానే రాజధాని పేరిట భారి ఏత్తున భూముల విషయంలో అవకతవకలు జరిగినట్టు తాజా పరిణామాలు చూస్తే అర్ధం అవుతుంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక నియమించి సిట్ బృందం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట సాగించిన భూ దందాలోని నిజనిజాలను ఆదారాలతో సహా వేలికితీసే పనిలో ఉండగా.. తాజాగా మరో అడుగు ముందుకు వేసి పూర్తి […]
రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో ఇళ్లు లేని నిరుపేదలమైన తమకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన “పేదలందరికీ ఇళ్లు” పథకం కింద తమకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంలో ఎటువంటి తప్పులేదని గుంటూరు జిల్లా తాడేపల్లి, మంగళగిరికి చెందిన సుమారు 450 మంది మహిళలు హైకోర్టుని ఆశ్రయించారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(డీ) ప్రకారం రాజధాని ప్రాంతం మొత్తం ఏరియాలో 5 శాతం భూమిని పేదల కోసం కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని […]
రాజధానికి సంభందించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, కర్నూల్ కి హైకోర్టు కి సంబందించిన కార్యాలయాల తరలింపు అంశాలపై దాఖలైన పిటిషన్ల పై తదుపరి విచారణను హై కోర్ట్ మార్చి 30 వ తేదికి వాయిదా వేసింది. బుధవారం ఈ పిటిషన్ల పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం జియన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీల నివేదికను కోర్ట్ కి సమర్పించాలని ఆదేశించింది. ఇక రాజధాని లో ప్రభుత్వం ఇళ్లస్థలాల కేటాయింపు పై […]
దోపిడీకేదీ అనర్హం కాదన్నట్లుగా అమరావతి కేంద్రం సాగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రాజధాని ప్రకటనకు ముందు ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి, అసైన్డు భూములు, లంక భూములు, గ్రామ కంఠాలు.. ఇలా అన్నింట్లోనే తెలుగుదేశం పార్టీ నేతలు ఓ చేయి వేసి అందినకాడికి ఆరగించారు. పై స్థాయిలో అలా ఉంటే కింది స్థాయిలో మేమేమి తక్కువ కాదన్నట్లుగా గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. అవకాశాలు కల్పించుకొని మరీ తమ జేబులు నింపుకున్నారు. తాజాగా […]
ప్రతి శాసనసభ, శాసనమండలి సమావేశాల అనంతరం సాధారణంగా జరిగే తంతే ప్రొరోగ్. కానీ ఎప్పుడోసారి మాత్రమే మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. అప్పుడెప్పుడో రాష్ట్ర విభజనకు ముందు 2013లో కొన్ని నెలల పాటు ప్రొరోగ్ అంశం హడావుడి చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు.. కాదు ఇన్నేళ్లకు మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్రాభివృద్ధికి ఉద్ధేశించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడం.. దీంతో మండలినే రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. […]
29000 మంది రైతుల వద్ద 33000 ఎకరాల పంట భూమి , 21000 ఎకరాల ప్రభుత్వ భూమి తీసుకొని crda ఏర్పాటు చేసి మీరు ఏ మహా నగరాన్ని నిర్మించారు బాబూ ? . మీరు నిర్మించిన కట్టడాలు , ఆరాకొరాగా పనులు మొదలైన కట్టడాలు ఏంటీ అన్నది ఒక్క సారి చూద్దాం . నిర్మాణం పూర్తయిన కట్టడాలు : తాత్కాలిక అసెంబ్లీ , తాత్కాలిక సెక్రటరియేట్ , అంతర్గత దారులు కలిపి = 47.00 ఎకరా […]
గతవారం అమరావతిలో ఉన్నన్యాయపరిపాలనకు సంబందించిన విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ మరియు సభ్యుల కార్యాలయాలని వెలగపూడి నుండి కర్నూలుకు తరలిస్తూ జనవరి 31 న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో జారీచేసింది. ఈ నేపథ్యంలో తాళ్లయపాలెం గ్రామానికి చెందిన కొండేపాటి గిరిధర్ అనే వ్యక్తి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సోమావారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. కాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు విజిలెన్స్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ కార్యాలయాల తరలింపుపై […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నేడు సోమవారం ఉదయం 9.30 గంటలకు జరగనుంది. లెజిస్లేటివ్ రాజధానితోపాటు ఎగ్జిక్యూటివ్ రాజధాని, జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటు బిల్లు, సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లు మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలోచర్చించనున్నారు. శాసన మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. Read Also: మండలి రద్దుకు కేబినెట్ ఆమోదం మండలి రద్దు నిర్ణయం […]
ఎం.ఎ.షరీఫ్.. ఈ పేరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల నోళ్లలో విస్తృతంగా నానుతోంది. మీడియాలో పతాక శీర్షికల్లో వస్తోంది. రాజకీయ పార్టీల నేతలు , రాజ్యాంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు.. ఇలా ప్రతి ఒక్కరి నోటా ఈ పేరు వినపడుతోంది. మండలి చైర్మన్గా ఉన్న ఎం.ఎ.షరీఫ్ పరిపాలన వికేంద్రీకరణ, సమతుల అభివృద్ధి, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తూ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో ఆయన వార్తల్లో నిలిచారు. మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించక ముందు […]