ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా కరోనా కట్టడికి అన్నీ చర్యలూ సత్వరంగా తీసుకుంటోంది. ఇప్పటికే వైరస్ నిర్దారణ పరీక్షలు 10 లక్షలకు చేరు వయ్యాయి. జూలై లో కరోనా మహమ్మారి మరింత ఉధృతం అవుతుందని కేంద్రం హెచ్చరించి న నేపథ్యంలో టెస్టుల నిర్వహణలో ఏపీ మరింత వేగం పెంచింది. ఆస్పత్రుల్లో అడ్మిషన్ల సమయంలో కరోనా అనుమానితుల పరీక్షల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వినియోగించుకోవాలని వైద్యారోగ్యశాఖ ఆదేశించింది. జిల్లాకు మరో 20 వేల కిట్లు ఆంధ్రప్రదేశ్ లోని […]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 193 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5280 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కాగా 2851 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 2341 గా నమోదయింది. కరోనా కారణంగా […]
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశం జరుగుతున్న వేళ ప్రతిపక్ష నేత, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమంపై అత్యంత ముఖ్యమైన బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సమయంలో చంద్రబాబు తన పార్టీ సభ్యులతో సభ నుంచి వెళ్లిపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించిన వెంటనే చంద్రబాబు, టీడీపీ సభ్యులు సభ నుంచి […]
కమ్యూనిస్టు సిద్దాంతంలో అతి ముఖ్యమైనది దోపిడీ దారులకు వ్యతిరేకంగా బడుగు వర్గానికి అండగా ఉంటూ వారి ఆస్తులు దోపిడికి గురి కాకుండా వారి పక్షాన నిలబడి పోరాటం చేయడం. ఇలా దోపిడికి వ్యతిరేకంగా మొదలైన కమ్యూనిస్టు సిద్దాంతం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గాడి తప్పి దోపిడిదారుల వ్యవస్థకే మద్దతుపలుకుతూ వారి పక్షాన నిలబడి పోరాడటం ఈ మధ్య కనిపిస్తూ ఉంది. కమ్యూనిస్టుల సైద్దాంతిక నినాదం పక్కదారిపట్టడం వెనక కారణం ఎంటి? ఎవరి ప్రేరణతో ఈ భిన్నమైన విధానాన్ని […]
ఐదు రెట్లు శక్తివంతమైన వైరస్!! దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మరి విస్తరిస్తూనే ఉంది. పెరుగుతున్న కేసులతో కల్లోలం రేపుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 3, 00, 327 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 8, 600 మంది మృతి చెందారు. చిన్నా, పెద్దా.. అందరినీ కబళిస్తోంది. డాక్టర్… యాక్టర్.., పోలిటిషియన్.. పోలీస్.. అన్ని రంగాల వారూ మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా.. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విజృంభిస్తూనే ఉంది. తెలంగాణలో […]
కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ సడలింపులు పెరగడంతో దేశం కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా కేసుల విషయంలో ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో స్థానంలో భారత దేశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నరు. ఈ నెల 16, 17 (మంగళ, బుధ వారాల్లో) తేదీల్లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హస్తిన పర్యటన హఠాత్తుగా వాయిదాపడింది. ఏపీ ముఖ్యమంత్రికి తొలుత అపాయింట్ మెంట్ ఖరారు చేసిన కేంద్ర హోం మంత్రి ఆ తర్వాత దానిని వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా పశ్చిమ తీరంలో నిసర్గ తుఫాన్ విరుచుకుపడుతున్న వేళ కేంద్ర మంత్రి పూర్తిగా అటువైపు దృష్టి సారించాల్సి వచ్చింది. ముఖ్యంగా అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్రలలో నిసర్గ తుఫాన్ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఇలాంటి తరుణంలో ఇతర అంశాల కన్నా ఆయా […]
ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయాలు ప్రజల్లో కాకుండా…కోర్టుల్లోనే ఎక్కువ చర్చ జరుగుతున్నాయి. సాధారణంగా రాజకీయ పార్టీలు ఏక్కడైనా ప్రజా క్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధపడతాయి. అవకాశం కోసం ఎదురు చూస్తాయి. అందుకు ఎన్నికలను ఒక వారధిగా వాడుకుంటాయి. కాని ఆంధ్రప్రదేశ్ లో అందుకు భిన్నంగా జరుగుతుంది. ప్రతిపక్ష టిడిపి ప్రజలను నమ్మకుండా కోర్టులను నమ్ముతుంది. తన అనుయాయులతో కోర్టుల్లో కేసులు దాఖలు చేయించి సంబర పడిపోతుంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును అడ్డుకుంటుంది. ఏదైనా సంక్షేమ పథకాల్లో అవినీతి […]
అనుభవశాలి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు… తన అనుభవాన్ని ప్రజోపయోగమైన నిర్ణయాలకు ఉపయోగించకుండా ప్రభుత్వం పై ఎప్పుడు ఏ విధంగా అక్కసు వెళ్ళ గక్కుదామా అనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మహానాడు ఎజెండా లోనూ.. జగన్ టార్గెట్ గానే ఎక్కువ అంశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా.. ఆయన చేసిన ట్వీట్లలోనూ అదే కనిపించింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో బాహుబలిని మించిన గ్రాఫిక్స్ తో వీడియోలు ప్రజెంటేషన్ […]
దేశంలో పలు రకాల పార్టీలు ఉంటాయి. అందులో ప్రధానంగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలుగా ఎన్నికల సంఘం పరిగణిస్తోంది. ఇక కొన్ని ఉప ప్రాంతీయ పార్టీలు కూడా ఉంటాయి. వాటిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటన్నది అంతుబట్టకుండా ఉంది. ఆపార్టీని ఈసీ గుర్తించిన దాని ప్రకారం ప్రాంతీయ పార్టీగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ దానికి చంద్రబాబు ససేమీరా అంటారు. తాను జాతీయ అధ్యక్షుడినని చెప్పుకుంటారు. ఆయన తనయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి గా కూడా ఉన్నారు. వారితో […]