iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను అందించింది. ఇప్పటికే పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉదయం అల్పాహారం పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో గుడ్ న్యూస్ ను అందించింది.

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను అందించింది. ఇప్పటికే పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉదయం అల్పాహారం పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో గుడ్ న్యూస్ ను అందించింది.

విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను అందించింది. ఇప్పటికే పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉదయం అల్పాహారం పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మంత్రులు ఇటీవల ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ మేనూలో భాగంగా విద్యార్థులకు పూరీ, మిల్లెట్, ఇడ్లీ, ఉప్మా, ఇడ్లీ, పోహా, పొంగల్, వెజిటబుల్ పులావ్, కిచ్డీ లను అందించనున్నారు. ఇక ఈ పథకం కింద 27,147 పాఠశాలల్లోని 23 లక్షల మంది విద్యార్థులకు వర్తిస్తుందని విద్యాశాఖ అధికారులు అన్నారు.

అయితే దీంతో పాటు ఆ మెనూలో సాయంత్రం రాగి జావను జత చేయాలని విద్యా శాఖ తాజాగా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. విద్యార్థులు పాఠశాల నుంచి తిరిగి వెళ్లే సమయంలో వారికి రాగి జావను అందజేయనున్నట్లు తెలిపారు. దీన్ని కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే విద్యార్థుల రక్తహీనతను అరికట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మేనులో రాగి జావను చేర్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş