idream media
idream media
నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మా అవార్డుల పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఎంపిక పట్ల సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. టాలీవుడ్ కు చెందిన ప్రముఖులను ప్రతిసారి విస్మరించడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న లిస్టులో బాలాజీ టెలి ఫిలిమ్స్ ఏక్తా కపూర్ కు పద్మను ప్రదానం చేయనుండటం పట్ల ముఖ్యంగా ప్రేక్షకులు విస్మయం ప్రకటిస్తున్నారు.