iDreamPost
android-app
ios-app

కరోనా మృత్యుతాండవం

కరోనా మృత్యుతాండవం

చైనాలో కరోనా వైరస్‌ మృత్యుతాండవం చేస్తోంది. మంగళవారం నాటికి కరోనా వైరస్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 500లకు చేరింది. దాదాపు 24 వేల మంది ఈ వైరస్‌బారిన పడినట్లు చైనా అధికారికంగా ప్రకటించింది. జన సంచారం రద్దీగా ఉండే వుహాన్‌ నగర వీధులు బోసిపోయాయి. హాలివుడ్‌సినిమా సీన్‌ను తలదన్నేలా నగర వీధులు నిర్మానుష్యంగా మారాయి. కార్యాలయాలు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందకు చైనా తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. రికార్డు సమయంలో పలు ఆస్పత్రులు నిర్మించింది.

Read Also: కబళిస్తున్న కరోనా ..

హైదరాబాద్‌లో…

భారత్‌దేశంలోకి కూడా కరోనా వైరస్‌ పాకింది. కేరలో రెండు కేసులు నమోదవగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో దాదాపు 50 అనుమానిత కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్యశాఖ ప్రకటించింది. అయితే ఈ కేసుల్లో పలువురికి వైద్య పరీక్ష ఫలితాలు నెగిటివ్‌ రాగా మరికొంత మంది ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. కరోనాను ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నమని తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నాయి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş