నలభై రోజుల లాక్ డౌన్ నుంచి ఉపశమనం దక్కుతోంది. ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ సాదారణ పరిస్థితుల దిశగా అడుగులు పెడుతున్నాయి. అందుకు అనుగుణంగా తొలిదశలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కంటైన్మెంట్ ఏరియాల్లో మినహా మిగిలిన చోట్ల ఆంక్షలు సడలించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 7గంటల వరకూ సాధారణ జీవనానికి అవకాశం కల్పించింది. ప్రభుత్వ కార్యాయాలు అన్నీ తెరుచుకుంటాయని చెబుతోంది. సచివాలయం సహా అన్ని చోట్లా అందుకు అనుగుణంగా భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎటువంటి […]
కరోనా వైరస్ సంక్షోభానికి సంబంధించి కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు అండ్ కో కు కచ్చితంగా షాకిచ్చేదే. రెడ్ జోన్ లో నుండి ఆరు జిల్లాలను తప్పించింది. కేంద్రం ఈపని చేస్తుందని చంద్రబాబు, ఎల్లోమీడియా ఊహించలేదు. రెడ్ జోన్లను పట్టుకుని టిడిపి+ఎల్లోమీడియా జగన్ పై నానా యాగీ చేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. మొన్నటి వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 11 జిల్లాలను కేంద్రం రెడ్ జోన్ లో ఉంచింది. అలాంటిది […]
దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం రెండు విడతలుగా 40 రోజులపాటు విధించిన లాక్డౌన్తోకూడా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాలేదు. పలు రాష్ట్రాలలో కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు గంటగంటకూ పెరుగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో మరో 14 రోజుల పాటు లాక్డౌన్ మరోసారి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని కేంద్ర హోం శాఖ ఈరోజు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.సామాన్యులకు,దినసరి కూలీలకు కొంత […]
కరోనా వైరస్ నియంత్రణ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్నంగా ఆలోచిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఈ మహమ్మారిని నియంత్రించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. గ్రామ, వార్డు వాలంటీర్ ల ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారిని, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం..ఆ సమాచారం మొత్తం నిక్షిప్తం చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు దేశీయంగా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని హోమ్ క్వారంటైన్ చేసిన ప్రభుత్వం వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచింది. […]
లాక్ డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. బుక్స్, స్టేషనరీ, ఫ్యాన్ల తయారీ ఎలక్ట్రికల్ షాప్స్ నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అనుమతులు మంజూరు చేసింది. రెడ్ జోన్లు, హాట్స్పాట్ ప్రాంతాలలో ఎలాంటి మినహాయింపులు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మిగతా ప్రాంతాల్లో మాత్రమే ఈ మినహాయింపులు అమలు అవుతాయని వెల్లడించింది. గత నెల 24వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 14వ […]
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు రేపటి నుంచి ఇంటింటికి మాస్కులు పంపిణీ చేయనుంది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరికి మూడు మాస్కుల చొప్పున ఇవ్వాలని ఇటీవల సీఎం జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 5.30 కోట్ల మంది జనాభాకు ఒక్కొక్కరికి మూడు చొప్పున దాదాపు 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయనున్నారు. మొదటగా రెడ్ జోన్ ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేయాలని ఈరోజు కరోనా […]
కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన జిల్లాలను హాట్స్పాట్ కేంద్రాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.దేశవ్యాప్తంగా 170 కరోనా హాట్స్పాట్ జిల్లాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఇప్పటికే కంటైన్మెంట్,హాట్స్పాట్స్ ప్రాంతాలలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించినందున కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోవాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. కరోనా హాట్స్పాట్స్గా గుర్తించిన ప్రాంతాలలో డోర్ టూ డోర్ సర్వే చేపట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ […]
ఈనెల 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ పై సడలింపులు ఇచ్చేందుకు దేశాన్ని మూడు జోన్లుగా కేంద్ర ప్రభుత్వం విధించింది. కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆధారంగా జిల్లాలను..హాట్స్పాట్ జిల్లాలు, నాన్హాట్స్పాట్ జిల్లాలు, గ్రీన్ జోన్ జిల్లాలుగా విభజించారు.హాట్స్పాట్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న లాక్ యధావిధిగా మే మూడో తేదీ వరకు కొనసాగనుండగా నాన్హాట్స్పాట్ జిల్లాలు, గ్రీన్ జోన్ జిల్లాల్లో సడలింపులు ఇవ్వనున్నారు. దేశంలో 170హాట్స్పాట్ జిల్లాలు, 207 నాన్హాట్స్పాట్ జిల్లాలు, మిగతావి గ్రీన్ జిల్లాలుగా కేంద్రం […]
మానవాళి మనుగడకు పెను ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ పలు దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. మన దేశంలో వైరస్ వ్యాప్తి ఇతర దేశాల్లో కన్నా తక్కువగా ఉంది. మహారాష్ట్ర లో కరోనా విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల లో తెలంగాణ కన్నా , ఏపీ లో తక్కువగానే ఉంది. అయినా ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా అందరినీ చుట్టుముట్టడంతో ఎవరినీ వారు కాపాడుకునేందుకు శక్తియుక్తులను కూడగట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇతర దేశాలు, […]