iDreamPost
android-app
ios-app

మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన

  • Published Jul 22, 2024 | 11:09 AM Updated Updated Jul 22, 2024 | 11:09 AM

ఈ మధ్య కాలంలో మద్యం ప్రియులకు వరుసగా బాడ్ న్యూస్ లతో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని మందు బాబులకు అయితే మద్యం విషయంలో ఏదైనా వార్త వినిపిస్తే చాలు గుండె భారంగా మారిపోతుంది. మరి, అలాంటి మద్యం ప్రియుల కోసమే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మంచి కిక్ ఇచ్చే శుభవార్త ప్రకటించింది. ఇంతకి అదేమిటంటే..

ఈ మధ్య కాలంలో మద్యం ప్రియులకు వరుసగా బాడ్ న్యూస్ లతో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని మందు బాబులకు అయితే మద్యం విషయంలో ఏదైనా వార్త వినిపిస్తే చాలు గుండె భారంగా మారిపోతుంది. మరి, అలాంటి మద్యం ప్రియుల కోసమే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మంచి కిక్ ఇచ్చే శుభవార్త ప్రకటించింది. ఇంతకి అదేమిటంటే..

  • Published Jul 22, 2024 | 11:09 AMUpdated Jul 22, 2024 | 11:09 AM
మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన

నేటి కాలంలో మద్యం సేవించని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా చదువుకున్న విద్యార్థుల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ మద్యన్ని సేవించడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా బర్త్ డే పార్టీ లు, వెడ్డింగ్ సెలబ్రేషన్స్, చివరికి చావు కార్యక్రమాల దగ్గర కూడా చుక్క లేనిదే బందువులు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనరు. ఒక రకంగా చెప్పలంటే ఏ కార్యక్రమాల్లో అయిన మందు తీర్ధం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక అది లేకపోతే ఏదో వెలుతుగా ఉన్నట్లు ఫీలు అవుతారు.

ఈ క్రమంలోనే మద్యం ప్రియులకు పగలు, రాత్రి అనే తేడా లేకుండా వైన్ షాపు వద్ద పరుగులు పెడుతుంటారు. అలాంటి ఈ మధ్య కాలంలో మద్యం ప్రియులకు వరుసగా బాడ్ న్యూస్ లతో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ముఖ్యంగా నగరంలోని మందు బాబులకు అయితే మద్యం విషయంలో ఏదైనా వార్త వినిపిస్తే చాలు గుండె భారంగా మారిపోతుంది. మరి, అలాంటి మద్యం ప్రియుల కోసమే తాజాగా తెలంగాణ ప్రభుత్వం మంచి కిక్ ఇచ్చే శుభవార్త అందింది. ఇంతకి అదేమిటంటే..

రాష్ట్రంలో ఈ మధ్య మందుబాబులకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం మందు బాబులకు ఫుల్ కిక్ నిచ్చే గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలో టిన్ బీర్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బీర్లు, శీతల పానీయాలు, పర్ ఫ్యూముల ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ కంపెనీ రూ.700 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఉత్పాదన యూనిట్ పెట్టబోతున్నట్లు తాజాగా మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.అలాగే రాష్ట్రంలో ఈ యూనిట్ పెడితే సుమారు 500 మంది కి ఉపాధి లభిస్తుందని కూడా మంత్రి తెలిపారు. ఈ మేరకు బాల్ ఇండియా కార్పోరేట్ వ్వవహారాల అధిపతి గణేశన్ ఆదివారం మంత్రితో సమావేశమయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో టిన్నుల్లో దొరికే బీర్లు మహారాష్ట్రలో బాట్లింగ్ అవుతున్నాయి. కానీ, ఇది 2 శాతం లోపలే ఉందని మంత్రి తెలిపారు. అలాగే  కర్ణాటక, మహారాష్ట్రల్లో బీర్ల ప్యాకేజింగ్‌లో టిన్నుల వాడకం 25 శాతం వరకుందని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్ చేయాలంటే ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని, త్వరలోనే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.  ఇకపోతే 500 మి.లీ పరిమాణంలో గల బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్ చేయడం వల్ల ఎక్సైజ్ డ్యూటీ తగ్గి ప్రభుత్వానికి ఏటా రూ.285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోనే అల్యూమినియం టిన్నులు తయారైతే ఇకపై టిన్ బీర్లు అన్ని వైన్ షాప్స్‌లో అందుబాటులోకి వస్తుందని మందుబాబులు భావిస్తున్నారు. కానీ, ఈ విషయం పై ప్రభుత్వం ఇంక అధికారిక ప్రకటన ఇచ్చినంత వరకు వేచి ఉండాలి. మరి, త్వరలోనే రాష్ట్రంలో టిన్ బిర్ లు అందుబాటులోకి తీసుకురావలని నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet