iDreamPost
android-app
ios-app

ఆ Bank ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా 2 లక్షలు పొందొచ్చు.. ఎలా అంటే?

  • Published Jun 10, 2024 | 6:53 PM Updated Updated Jun 10, 2024 | 6:53 PM

ప్రముఖ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇప్పుడు ఆ ఖాతాదారులు ఉచితంగా రెండు లక్షలు పొందొచ్చు. ఇంతకీ ఏ ఖాతాదారులు? ఎలా పొందొచ్చంటే?

ప్రముఖ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇప్పుడు ఆ ఖాతాదారులు ఉచితంగా రెండు లక్షలు పొందొచ్చు. ఇంతకీ ఏ ఖాతాదారులు? ఎలా పొందొచ్చంటే?

  • Published Jun 10, 2024 | 6:53 PMUpdated Jun 10, 2024 | 6:53 PM
ఆ Bank ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా 2 లక్షలు పొందొచ్చు.. ఎలా అంటే?

ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల కోసం అదిరిపోయే స్కీమ్స్ ను తీసుకొస్తుంది. పెట్టుబడి పెట్టేవారికి ఫిక్స్ డ్ డిపాజిట్లపై మంచి వడ్డీరేటును అందిస్తున్నది. ఇన్వెస్ట్ చేసేవారికి మంచి రాబడినిచ్చే పథకాలను ప్రవేశపెడుతున్నది. ఈ క్రమంలో ఎస్బీఐ గుడ్ న్యూస్ అందించింది. ఎస్బీఐలో ఆ ఖాతా ఉన్నవారికి ఉచితంగా రెండు లక్షలు పొందే ఛాన్స్ కల్పిస్తున్నది. దేశంలో ప్రతిఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో 2014లో ప్రధాని నరేంద్ర మోడీ జన్‌ధన్ ఖాతాలను ప్రజలు ఫ్రీగా తీసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఈ జన్ ధన్ ఖాతా ఉన్న వారికి ఎస్బీఐ గుడ్ న్యూస్ అందించింది. ఫ్రీగా 2 లక్షలు పొందొచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జన్ ధన్ ఖాతాదారులకు లక్ష వరకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పొందే సౌకర్యం ఉంది. అయితే ఈ ఖాతాలు కలిగిన కొంతమందికి మాత్రం ఇన్సూరెన్స్ బెనెఫిట్స్‌ని రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచింది. అంటే వీరు ఫ్రీగా 2 లక్షలు పొందొచ్చన్నమాట. ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను ఇప్పుడు విదేశాల్లో రోడ్డు ప్రమాదం జరిగిన నామినీలకు కూడా వర్తింపజేసింది. మరి మీరు ఈ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను పొందాలనుకుంటే జన్ ధన్ ఖాతాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. 2018 ఆగస్టు 28 తర్వాత ఎస్బీఐలో జన్ ధన్ అకౌంట్ ఉన్నవారు ఈ ప్రయోజనం పొందగలరు.

ఎస్బీఐ రూపే జన్ ధన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారు ఈ ప్రయోజనం పొందగలరు. 2018 ఆగస్టు 28 కంటే ముందు జన్ ధన్ అకౌంట్ కలిగివున్న వారికి మాత్రం ఇన్సూరెన్స్ రూ.1 లక్ష మాత్రమే ఉంటుంది. ఇప్పుడు దీన్ని రెండు లక్షలక పెంచింది ఎస్బీఐ. ఈ బీమా ప్రయోజనాన్ని పొందేందుకు నామినీలు, అవసరమైన డాక్యూమెంట్స్ తో.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫామ్ ను ఫిల్ చేసి ఎస్బీఐలో అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను 90 రోజుల్లో సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఇన్సూరెన్స్ డబ్బు నామినీ అకౌంట్‌లో జమ అవుతుంది. జన్ ధన్ ఖాతాలల్లో మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయాల్సిన పనిలేదు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే, మీరు ఖాతా నుంచి ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss