రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ అనీల్ అంబానీకి లండన్ కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. వ్యాపారం కోసం మూడు చైనా బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులను 21 రోజుల్లో తిరిగి చెల్లించాలంటూ తాజాగా పెద్ద షాకే ఇచ్చింది. అసలే దివాలా అంచుల్లో ఉన్న అనీల్ కు లండన్ కోర్టు తీర్పు మూలిగే నక్కపై తాటిపండు పడినట్లైంది. కోర్టు తీర్పు ప్రకారం అనీల్ మూడు చైనా బ్యాంకులకు 717 మిలియన్ డాలర్లు చెల్లించాలి. మన కరెన్సీలో అయితే రూ. 5446 […]
ఆసియా దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ముఖేష్ అంబానీ, జాక్మా మధ్య నంబర్ గేమ్ కొనసాగుతోంది. సంపదలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. గత నెలలో ఆసియా కుబేరుల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న చైనాకు చెందిన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మాను వెనక్కు నెట్టి ముఖేష్ అంబానీ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. బుధవారం సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్.. రిలయన్స్ అనుబంధ సంస్థ జియోలో 43,574 కోట్ల పెట్టుబడి పెట్టడంతో రిలయన్స్ షేరు భారీగా పెరిగింది. దీంతో […]
దేశంలో కరోలా విలయతాండవాన్ని ఎదుర్కోవడానికి సహాయాన్ని అర్థించిన ప్రధాని మోదీకి పిలుపునకు దేశంలోని సామాన్యుడి నుంచి ప్రముఖులందరూ స్పందిస్తున్నారు. తమ స్థాయికి తగినట్లు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా దేశంలోనే అపర కుబేరుడిగా పేరు గాంచిన ముఖేష్ అంబానీ భారీ విరాళంతో ముందుకు వచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున పీఎమ్ కేర్స్ నిధికి 500 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అలాగే గుజరాత్ సహాయనిధికి రూ. 5 కోట్లు, మహారాష్ట్ర సహాయ నిధికి రూ. 5 […]