iDreamPost

Virat Kohli: క్రిస్ గేల్ షాకింగ్​ పోస్ట్.. కోహ్లీని మధ్యలో పెట్టి..!

వెస్టిండీస్ విధ్యంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ గురించి తెలియని వారుండరేమో. అయితే తాజాగా గేల్ తన ఇన్ స్టా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. అది ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది.

వెస్టిండీస్ విధ్యంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ గురించి తెలియని వారుండరేమో. అయితే తాజాగా గేల్ తన ఇన్ స్టా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. అది ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది.

Virat Kohli: క్రిస్ గేల్ షాకింగ్​ పోస్ట్.. కోహ్లీని మధ్యలో పెట్టి..!

వెస్టిండీస్ విధ్యంసకర బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ గురించి తెలియని వారుండరేమో. తన మెరుపు బ్యాటింగ్ తో బౌలర్లపై విరుచుకు పడి పరుగుల వరద పారించడంలో దిట్ట. అయితే తాజాగా గేల్ తన ఇన్ స్టా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. అది ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది. ఆ పోస్టులో దిగ్గజ బ్యాట్స్ మెన్స్ గేల్, విరాట్ కోహ్లీ, ఎబీ డివిలియర్స్ కలిసి ఉన్న ఫోటోను నెటిజన్స్ తో షేర్ చేసుకున్నారు. ఈ ముగ్గురు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కీలక పాత్ర వహించిన వారే. ఆర్సీబీ జట్టులో కీలకమైన ఆటగాళ్లు. ఆర్సీబీ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన వారు. కానీ ఆర్సీబీ ఏ సీజన్ లో కూడా టైటిల్ నెగ్గలేదు.

క్రిస్ గేల్ తన ఇద్దరు మాజీ ఆర్సీబీ సహచరుల ఫొటోలను కలిగి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఇది కాస్త నెట్టింటా వైరల్ గా మారింది. కాగా ఈ ముగ్గురూ 2011 నుండి 2017 వరకు ఆర్సీబీ తరఫున ఆడారు. ఈ ముగ్గురు ఫ్రాంచైజీలో కలిసి ఉన్న సమయంలో ప్రత్రర్థుల అటాకింగ్ బౌలింగ్ దాడులపై ఆధిపత్యం చెలాయించారు. ఆర్సీబీకి కీలక విజయాలను అందించారు. దురదృష్టవశాత్తు, వారు కలిసి ట్రోఫీని గెలవలేకపోయారు. గేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని పోస్ట్ చేసి, “పిపిఎల్ వారికి ఏమి కావాలో ఇవ్వండి.. ఆర్సీబీ” అని రాసుకొచ్చాడు. ఆర్సీబీని ఉద్దేశించి ఫ్యాన్స్ ఏం కోరుకుంటే అది చేయండని పరోక్షంగా తెలిపినట్లు తెలుస్తోంది. మరి ఈ పోస్టుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేంయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి