iDreamPost

కుటుంబ సభ్యుల వివాహంలో జగన్ దంపతులు

కుటుంబ సభ్యుల వివాహంలో జగన్ దంపతులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యుడు, దివంగత వైఎస్‌ పాల్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుమార్తె పద్మ – కసిరెడ్డి శ్రీవత్స్‌ల వివాహం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి, వైఎస్‌ విజయమ్మ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి